కూనవరంలో పర్యటించిన సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అందరికి సహాయం అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఏపీలో ఎన్నికలకు మరి కొన్నినెలల సమయం మాత్రమే ఉంది. రానున్న ఎన్నికల్లో గెలుపు కోపం టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇక తాజాగా మహానాడు వేదికగా మిని మేనిఫెస్టోని విడుదల చేసింది. ఆ వివరాలు..
ఏపీలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార పక్ష నేతలు.. తాము చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి చెబుతుంటే.. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు.
తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన మహానటుడు.. నటసార్వభౌముడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు.
విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజనీకాంత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ వివారలు..
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఎన్ఎస్జీ అధికారికి క్షమాపణ చెప్పారు. ఎందుకంటే..
ప్రస్తుతం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో శుక్రవారం నాడు చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ వివరాలు..
నారా చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్బంగా ఆయన కుమారుడు లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. మీ రెండు కోరికలు తీరాలి నాన్న అంటూ లోకేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు..