‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారం రావడంతో యావత్ భారత్ పులకించిపోతోంది. దేశ జెండా ప్రపంచ యవనికపై ఎగురుతుండటంతో గర్వంతో ఉప్పొంగిపోతున్నారు ఇండియన్స్.
తారకరత్న భౌతికదేహం ఈ ఉదయం శంకరపల్లి, మోకిలలోని ఇంటికి చేరుకుంది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఇంటికి వెళ్లి తారకరత్న భౌతికదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు దంపతులు అక్కడికి వెళ్లారు.
తెలంగాణ ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తు, అభిమానులు ఆయనకు తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 27న ఆ పాదయాత్రను ప్రారంభించనున్నారు. మొత్తం 400 రోజులు దాదాపు 100 నియోజకవర్గాల్లో 4000 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. తండ్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచే ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు జారీ చేశారు. ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించడానికి సమాయత్తం అయ్యారు. హైదరాబాద్ లోని […]
తెలుగు రాష్ట్రాలో ఎంతో ఆనందోత్సాహాల మద్య సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి వేడుకలకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ తమ సొంత ప్రాంతాలకు చేరుకుంటారు. భోగభాగ్యాలు తెచ్చే ఈ తెలుగు వారి అండుగ అంటే భోగి అంటారు. ప్రతి ఏడాది సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే ముందు రోజు బోగి పండుగ జరుపుకుంటారు. సాంప్రదాయ పద్దతిలో పూజలు చేసి భోగిమంటలు వెలిగించి పండుగకు శ్రీకారం చుడుతారు. ఆవు నెయ్యితో […]
ఈ ఏడాది సీనీ, రాజకీయ నేతలకు అస్సలు కలిసి రావడం లేదు. వరుస విషాదాలతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా నల్లగొండ మాజీ ఎమ్మెల్యె గడ్డం రుద్రమదేవి (65) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుది శ్వాస విడిచారు. దివంగత యన్టీఆర్ అభిమాని అయిన ఆమె ఆయన స్పూర్తితో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు యన్టీఆర్ అంటే ఎంతగానో అభిమానించే గడ్డం రుద్రమదేవి ఆయన పిలుపు […]
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ముఖ్యమంత్రి జగన్ నేడు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేవుడి దయవల్ల నరసాపురంలో ఒకేసారి రూ.3,300 కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందంగా ఉందని.. త్వరలో నరసాపురం రూపు రేఖలు మారిపోతాయని అన్నారు. నరసాపురంలో ఆక్వా వర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పకపోయినా అనేక పనులు చేస్తున్నామని.. పేదల […]
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నామిన.. మంచి విద్యాబోధన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన బడి నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇంకా పరిస్థితులు మారలేదు. ఇక ఏపిలో గవర్నమెంట్ స్కూల్స్ ని కార్పోరేట్ లేవెల్లో మార్చుతున్నామని ప్రభుత్వం అంటున్నా.. కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరిన స్కూళ్లు పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామంలో ఒక పాత స్కూల్ లో స్లాబు పెచ్చులు ఊడి ఇద్దరు విద్యార్థులపై […]
చిత్తూరు- ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు ఉండగానే అప్పుడే రాజకీయ సమీకరణలపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఓడించి, అధికారం చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఓ టీడీపీ అభిమాని అడిగిన ప్రశ్నకు, ఆయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. 2014 […]
అమరావతి- ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ నడుస్తోంది. వరుసగా టీడీపీ నేతలు ఎన్టీఆర్ పై విమర్శలు గుప్పిస్తుండటం ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఈ ఇష్యూలోకి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఎంటరవ్వడంతో మరింత రసకందాయంలో పడింది వ్యవహారం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సతీమణి, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు, ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా ప్రెస్ […]