రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అక్రమార్జన పెరిగిపోతుందని.. దొంగనోట్ల చెలామణి విచ్చలవిడిగా పెరిగిపోయిందని.. దీన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
పోలీసులు, అధికారులు ఎంత చైతన్యం తీసుకొచ్చినా కూడా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. అతివేగం, నిర్లక్ష్యం కారణం ఏదైనా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
గుంటూరులో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసుకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు విడుదల చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దుర్మార్గులు ఎంత దారుణంగా అమాయకులపై దాడి చేశారో అనేది కనబడుతుంది.
ఘోర విషాదం వెలుగు చూసింది. చక్కగా చదువుకుని డాక్టర్ కావాలని కలలుకన్నాడు. నీట్ లో విజయం సాధించేందుకు కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు. కానీ, తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలచింది అన్నట్లుగా అతని జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. డాక్టరు అయ్యి నలుగురు ప్రాణాలు కాపాడాలనుకున్న కుర్రాడు తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. హాస్టల్ లో ఆరో అంతస్థు నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబధించిన సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషాద […]
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా మంటల్లో కాలిబూడిదైంది. ప్రమాదం జరగ్గానే పంత్ కారు అద్దాలను బ్రేక్ చేసుకుని బయటపడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యాక్సిడెంట్ లో గాయపడ్డ పంత్ ను స్థానికుల సహాయంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాల పాలైన పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా పంత్ ప్రమాదానికి […]
Crime News: ఉత్తర ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృత్యువాత పడగా మరో 17 మంది గాయపడ్డారు. హపుర జిల్లాలోని యూపీఎస్ఐడీసీ ఇండస్ట్రియల్ ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 30 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై హపుర్లోని ఎస్పీ […]
సీసీటీవీలు వచ్చాక ఎన్నో కేసులను ఛేదించడం పోలీసులకు చాలా సులభతరంగా మారింది. కానీ, సీసీటీవీలు ఉన్నాయని తెలిసినా.. పోలీసులు వస్తారని బెరుకు కూడా లేకుండా ఓ దొంగల ముఠా చేసిన బీభత్సం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. ఈ ఘటన ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. బుధవారం ముంబై ములుంద్ ప్రాంతంలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ కు సంబంధించిన ఓ కార్యాలయంలోకి దొంగల ముఠా చొరబడింది. ముగ్గురు […]
నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన హృదయవిధారకర దృశ్యాలు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఆ చిన్నారిని లాగి, రోడ్డుపై పడేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు […]
తూర్పుగోదావరి- దెయ్యాలకు సంబంధించిన వార్తలంటే చాలామందికి అమితాసక్తి. అసలు దెయ్యాలు ఉన్నాయా.. లేవా అనే సంగతి వదిలిస్తే.. ఇందుకు సంబంధించి నెట్టింట్లో బొలేడు వీడియోలు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా.. రాజమండ్రిలోని ఓ నగల దుకాణంలో వింత సంఘటన చోటు చేసుకుంది. షాపులోని సీసీటీవీ కెమరాలో.. ఏవో వింత ఆకారాలు.. గొడవ పడుతున్నట్లు రికార్డయ్యింది. ఇది కూడా చదవండి : ఆ ఊరిని […]
‘మిన్నల్ మురళి’ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై.. మళయాలం స్టార్ థామస్ సూపర్ హీరోగా నటించిన చిత్రం ఇది. దాంట్లో హీరోపై పిడుగుపడి సూపర్ పవర్స్ వస్తాయి. అందరూ అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు అదే రియల్ లైఫ్ లో కూడా జరిగింది. అవునండి పిడుగుపాటుకు గురైన ఒక వ్యక్తి నిజంగానే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే సూపర్ పవర్స్ ఏమీ రాలేదు. అతని ప్రాణాలు మాత్రం మిగిలాయి. అందరూ అతడిని మృత్యుంజయుడు అంటూ తెగ పొగిడేస్తున్నారు. […]