ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
దేశంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
కుర్రాళ్లకు బైకులు, కారులు ఇస్తే ఆగుతారా.. తమను ఆపేదెవరూ అంటూ రయ్ రయ్ అంటూ దూసుకెళిపోతుంటారు. జాతీయ రహదారుల నుండి చిన్న చిన్న వీధుల్లో కూడా స్పీడుగా దూసుకెళుతుంటారు. గాల్లో తేలిపోతూ విహరిస్తుంటారు.
హైదరాబాద్ నగరంలోని తీగల వంతెనపై నుండి ఓ వ్యక్తి నీళ్లల్లోకి దూకేయడం కలకలం రేపింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుండి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, గతంలో ఓ మహిళ కూడా ఈ వంతెనపై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడిన సంగతి విదితమే.
హైదరాబాద్ లో ఎన్నో అద్బుతమైన పర్యాటక స్థలాలు ఉన్నాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రడ్జి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తారు.. సెల్పీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక రాత్రిపూట ఈ బ్రిడ్జి అందం మరింత రెట్టింపు అయినట్లు లైటింగ్ తో మిరుమిట్లు గొలుపుతుంది.
హైదరాబాద్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఈమధ్య కొన్ని ప్లేసులు అయితే సెల్ఫీ స్పాట్లుగా కూడా మారాయి. అలాంటి ఓ చోట కొందరు పర్యాటకులు వాహనాలు అడ్డగోలుగా నిలిపివేసి వెళ్తుండటంతో పార్కింగ్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
పులివెందుల ప్రజలకు ఏపీ సీఎం జగన్ వరుస గిఫ్ట్ లు ఇస్తున్నారు. ఇప్పటికే అత్యాధునిక హంగులతో పులివెందుల బస్టాండ్ ని నిర్మించిన జగన్ సర్కార్.. తాజాగా మరో అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. పులివెందులలోని కేబుల్ బ్రిడ్జ్ ని నియోజకవర్గ ప్రజలకు బహుమతిగా ఇవ్వనున్నారు. పులివెందులలో సరైన బస్టాండ్ లేక ఇక్కట్లు పడుతున్న ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్టాండ్ ను నిర్మించి బహుమతిగా ఇవ్వనున్నారు. అదే ఊపులో మిరిమిట్లు గొలిపే కాంతులను విరజిమ్మే కేబుల్ బ్రిడ్జ్ […]
గుజరాత్ మోర్బీ నగరంలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న 9 మందిని కోర్టులో హాజరుపరిచారు. మచ్చు నదిపై వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టిన ఒరెవా కంపెనీని ప్రాసిక్యూటర్ తప్పుబట్టారు. మరమ్మత్తు పనులకు ఒరెవా కంపెనీకి అర్హత, అనుభవం లేకపోయినా.. కంపెనీ వంతెన పునరుద్ధరణ పనులకు పూనుకుందని.. 2007, 2022 సంవత్సరాల్లో వంతెన మరమ్మత్తు పనులకు కాంట్రాక్టు తీసుకున్నట్లు మోర్బీ […]
గుజరాత్ లో జరిగిన కేబుల్ బ్రిడ్జ్ దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మోర్బీలోని తీగ వంతెన కూలడంతో 120 మందికి పైగా మరణించడం అందరిని తీవ్ర వేదనకు గురిచేసింది. ఈ దుర్ఘటనలో ఓ ఎంపీ కుటుంబం కూడా ఉంది. పురాతనమైన ఈ కేబుల్ బ్రిడ్డీ కూలీన ఘటనకు కొందరు ఆకతాయిలు వంతెనను ఊపడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా ప్రతి […]
మరి కొన్ని రోజుల్లో ఆ కుటుంబంలో పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. మూడు రోజుల క్రితమే ఆ ఇంటి ఆడపడుచుకు వివాహం నిశ్చయమయ్యింది. ఆదివారం నిశ్చితార్థం వేడుక జరిగింది. బంధుమిత్రలుతో ఇళ్లంతా కోలాహలంగా ఉంది. పెళ్లికి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో.. పనులు ఎలా ప్రారంభించాలి.. ఏర్పాట్లు వంటి వాటి గురించి చర్చించుకుంటున్నారు. ఇంతలో కొందరు సాయంత్రం అలా సరదాగా బయటకు వెళ్లి వద్దాం అన్నారు. కానీ అప్పుడు వారికి తెలియదు.. ఆ సరదా తమ […]