ఈ కాలంలో ప్రతి చిన్న విషయానికి లంచం డిమాండ్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో లంచం క్యాన్సర్ లో ప్రబలిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి చిన్న పనికి లంచం ఇస్తేనే పని జరుగుతుందన్న పరిస్థితి ఏర్పడింది. ప్యూన్ నుంచి ఉన్నతాధికారుల వరకు లంచం డిమాండ్ చేస్తుంటారు. లంచం తీసుకుంటున్నవారిపై ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.
ఇటీవల వివాహ వేడుకలు చాలా వెరైటీగా జరుపుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలు పెళ్లి మండపంలో జరిగే కార్యక్రాల వరకు వెరైటీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎవరి స్థోమతను బట్టి వారు తమ పెళ్లి వేడుకలు గ్రాండ్ గా ఉండేలా చూస్తున్నారు. కొన్నిసార్లు పెళ్లి వేడుకల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి..అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
Viral Video: ఎద్దు రైల్లో ప్రయాణించటం ఎంటి? అదీ ఒంటరిగా?.. అనుకుంటున్నారా. అవును! ఇది నిజంగా జరిగింది. ఓ ఎద్దు ఒంటరిగా రైళ్లో ప్రయాణించింది. ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా.. తన మానాన అది ఓ వైపు జరిగి నిలబడి ప్రయాణం చేసింది. ఈ సంఘటన బిహార్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం బిహార్ రాష్ట్రంలోని విజయ్ చౌకీ రైల్వే స్టేషన్లో ఓ 10-15 మంది మనుషులతో పాటు ఓ ఎద్దు కూడా రైలు […]
మనిషికి మూగ జీవాలకు ఎంతో అనుబంధ ఉంటుంది. మానవు జీవితంలో మూగ జీవాల పాత్ర ఎంతో ఉంటుంది. ముఖ్య రైతులకు వ్యవసాయ పనుల్లో పశువులు అండగా ఉంటాయి. ఎద్దులు, ఆవులు, గేదెలు వంటి మొదలైన జీవాలను రైతు.. తన కుటుంబంలో సభ్యులుగా భావిస్తాడు. ఆ ఇంటి పిల్లలు కూడా ఆ జీవాలకు ఆహారం వేస్తూ స్నేహం చేస్తుంటారు. అలా రైతు కుటుంబానికి, మూగ జీవాలకు మధ్య ప్రేమానుబంధాలు ఏర్పడతాయి. అలాంటి ప్రేమానురాగాలకు నిదర్శనం ఆవు ఒడిలో ఆడుకుంటున్న […]
దేశంలో రెండేళ్లుగా కరోనా మహమ్మారి పెడుతున్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కరోనా సమయంలో నగరాల్లో ఉన్న జనాభా చాలా వరకు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. కొంతమంది వ్యవసాయం, పశుపోషణపై దృష్టిసారించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సాధారణంగా ఒక ఎద్దు విలువ మహా అంటే 50వేలు ఉంటుంది.. మంచి ఒంగోలు గిత్తలు అయితే లక్ష నుంచి రెండు మూడు లక్షల వరకు ఉంటాయి. బెంగళూరులో […]
ప్రాణ మంటే ఎవరికి తీపి ఉండదు? అపాయం వస్తే ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలని మనిషి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. మనిషి అంటే నోరుంది.. తన బాధ చెప్పుకోగలడు. అదే మూగజీవాలయితే ఏం చేస్తాయి? ఎవరో ఒకరు చేయందించేవరకు అవి అలా ఉండిపోవాల్సిందే. ఎవరూ అటు రాకపోతే వాటి ప్రాణాలు పోవాల్సిందే. అలా పొరపాటున వాగులో పడిన ఓ ఎద్దును ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు స్థానికులు. ఏపీలో నీళ్లు తాగేందుకు వాగులోకి దిగిన ఎద్దు.. […]
ప్రమాదం ఎప్పుడు.? ఎలా సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని ఊహించని ఘటనలు, ప్రమాదాలు మనిషి జీవితాన్ని అమాంతం మార్చేస్తాయి. రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన కర్ణీ బిష్ణోయ్ అనే 38 ఏళ్ల వ్యక్తి జీవితమూ అలాగే మారిపోయింది. అనూహ్య ప్రమాదంలో అతడి ముఖమే పూర్తిగా మారింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్న బిష్ణోయ్ పై ఓ ఎద్దు దాడి చేసింది. కొట్లాడుకుంటున్న ఎద్దులు వెళ్లిపోయేంత వరకు ఆగుదామనుకున్న బిష్ణోయ్ కారును […]