ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో జరుగుతున్నాయి. సామాన్యులకే కాదు సెలబ్రెటీలు సైతం రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, తీవ్రంగా గాయపడటం జరుగుతుంది.
ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులపై లైంగిక వేధింపు ఆరోపణలు ఎక్కువయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఇటీవలే జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.రాజయ్యపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.