దేశంలో కట్నం తీసుకోవడం నేరం అని తెలిసినా కూడా.. కట్నం లేని పెళ్లిళ్ళు ఉండవంటే అందరికీ తెలిసిందే. కట్నం తీసుకొని కూడా కొంతమంది అదనపు కట్నం కావాలని ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్న ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉంటాయి.
దేశంలో ఈ మద్య పెళ్లి మండపాల్లో ఎన్నో రకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి కొద్దక్షణాల్లో ఉండగా ఇరు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి పెళ్లి క్యాన్సిల్ కావడం.. కట్నం కోసం, వధూ-వరుడు నచ్చకపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల పెళ్లిళ్లు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి.
ఈ మద్య కాలంలో వివాహబంధాలు ఒక్క ఏడాది కూడా కొనసాగడం లేదు.. ఇష్టం లేని పెళ్లి.. ఆర్థిక పరిస్థితులు, వివాహేతర సంబంధాలు.. కారణాలే ఏవమైనా పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నారు.
దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. చలాన్లు వేసినా వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పైగా రీల్స్ కోసం ఈ మద్య రోడ్లపై రక రకాల విన్యాసాలు చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.
ఇటీవల ఓ జంటకు వివాహం జరిగింది. అయితే, వీరి పెళ్లికి చాలా మంది స్నేహితులు హాజరయ్యారు. కాగా, పెళ్లిలో వధువుకు ఆమె స్నేహిహితులు మాత్రం ఎవరూ ఊహించని గిఫ్ట్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
పెళ్లి అనేది నూరేళ్ల జీవిత ప్రయాణం. ఎన్ని ఆపదలు వచ్చినా తట్టుకుంటూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉంటూ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. వరుడు నచ్చలేదనో, వధువు నచ్చలేదనో, అధనపు కట్నం కోసం వేధింపులు శరమామూలే అయిపోయాయి. ఇదే కోవకు చెందిన ఓ ప్రభుద్దుడు పెళ్లి తరువాత భార్యతో కాపురం చేయకుండా అదనంగా డబ్బులిస్తేనే సంసారం చేస్తానని చెప్పిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు అక్క భర్త (బావ)తో లేచిపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పెళ్లయి గంటలు కూడా గడవక ముందే ఇద్దరూ కాలేజ్కు బయలు దేరారు. యువతి పరీక్షలు రాసింది. ఫొటోలు వైరల్గా మారాయి. అయితే, నెటిజన్లు మాత్రం యువతిపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు..
ఒక యువతి పెళ్లి వేడుకలో చేయకూడని తప్పు చేసింది. ఈ కారణంగా వరుడికి అతి ముఖ్యమైన ఘట్టం మిస్ అయ్యింది. తన భార్య కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసి బాధపడడం ఆ పెళ్లి కొడుకు వంతు అయ్యింది.
దేశంలో ఈ మద్య వరుసగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైనా సరే చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస గుండెపోటు మరణాలు ప్రజలను కలవరపెడుతున్నాయి.