సినిమా రంగంలోని 24 శాఖల్లో ఏ విభాగంలో పని చేసే వారైనా సరే తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని, తామున్న ఫీల్డ్లో టాప్ ప్లేస్లో ఉండాలని ఆరాట పడుతుంటారు. అందుకు తగ్గట్టే కష్టపడుతుంటారు కూడా.
సినిమాల్లో హీరో, హీరోయిన్లతో పాటు మిగతా క్యారెక్టర్లు అన్నిటికీ ఒక వ్యక్తి వల్లే కష్టాలొస్తాయి. తనే విలన్. ఏం చేసైనా సరే.. కథానాయకుడు, ప్రతినాయకుడిని అంతం చేస్తేనే కథ సుఖాంతమవుతుంది. చాలా వరకు ఇదే ఫార్ములా కొనసాగుతుంటుంది.
కమెడియన్ యాదమ్మ రాజు హాస్పిటల్ పాలైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరొక సీరియల్ నటుడు ఐసీయూలో చేరాడు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
రామ్ గోపాల్ వర్మ సినిమా న్యూస్ల కన్నా వ్యక్తిగత విషయాల ద్వారానే అందరి నోళ్లలో నానుతూ ఉంటారు. ఆయనే ఏదీ చేసినా, ఏదీ మాట్లాడినా వివాదాస్పదం కాకుండా ఉండదు. ఈ దర్శకుడు తనను మోసం చేశారంటూ ఓ బాలీవుడ్ నటుడు ఆరోపణలు చేశారు
ప్రముఖ స్టార్ హీరో, సింగర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి కన్నుమూశారు. హీరో తండ్రి మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. దీని గురించి పూర్తి వివరాలు..
1988లో బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కండల వీరుడు సల్మాన్ 35 పాటు నిర్విరామంగా హీరోగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు సినిమాలతో మనల్ని అలరించారు. కాగా ఓ షూటింగ్ సమయంలో..
విదేశాల్లో భారతీయులపై దాడులు జరగడం గత కొంతకాలంగా పెరుగుతోంది. ఎలాంటి కారణం లేకుండానే ఇండియన్స్పై కొందరు దుండగులు దాడి చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. భారతీయ నటుడిపై అమెరికాలో కత్తితో దాడి జరిగింది. ఆ వివరాలు..
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్.. రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సంచలన విషయాలు ఈ కేసులో బయటప్డడాయి.