రామ్ గోపాల్ వర్మ సినిమా న్యూస్ల కన్నా వ్యక్తిగత విషయాల ద్వారానే అందరి నోళ్లలో నానుతూ ఉంటారు. ఆయనే ఏదీ చేసినా, ఏదీ మాట్లాడినా వివాదాస్పదం కాకుండా ఉండదు. ఈ దర్శకుడు తనను మోసం చేశారంటూ ఓ బాలీవుడ్ నటుడు ఆరోపణలు చేశారు
ప్రముఖ స్టార్ హీరో, సింగర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి కన్నుమూశారు. హీరో తండ్రి మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. దీని గురించి పూర్తి వివరాలు..
1988లో బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కండల వీరుడు సల్మాన్ 35 పాటు నిర్విరామంగా హీరోగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు సినిమాలతో మనల్ని అలరించారు. కాగా ఓ షూటింగ్ సమయంలో..
విదేశాల్లో భారతీయులపై దాడులు జరగడం గత కొంతకాలంగా పెరుగుతోంది. ఎలాంటి కారణం లేకుండానే ఇండియన్స్పై కొందరు దుండగులు దాడి చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. భారతీయ నటుడిపై అమెరికాలో కత్తితో దాడి జరిగింది. ఆ వివరాలు..
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్.. రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సంచలన విషయాలు ఈ కేసులో బయటప్డడాయి.
ఇండస్ట్రీని వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మృత్యువాత పడుతుండటం విచారకరం. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ఒకరు మృతి చెందారు. వివరాలు..
ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ పేరే చెప్పేవారు. సౌత్ సినిమాలని బాలీవుడ్ కి పరిచయం చేయాలంటే ఏ దర్శకుడు కూడా ధైర్యం చేసేవాడు కాదు. కానీ బాహుబలి తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అయితే అనూహ్యంగా గత కొంత కాలంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మూగబోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు "నసీరుద్దీన్ షా" సౌత్ సినిమాల మీద పగ పట్టినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసాడు.
చిత్రపరిశ్రమను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ప్రముఖుల మరణ వార్తలను మరువకముందే ఒక్కొక్కరుగా సీనియర్ యాక్టర్స్ దూరం అవ్వడం అనేది ప్రేక్షకులను కంగారు పెడుతోంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు జావేద్ ఖాన్ అమ్రోహీ కన్నుమూశారు.