చెన్నై జట్టు ఐపీఎల్ కప్ గెలిచింది. ధోనీ కెప్టెన్సీలో ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. కానీ సీఎస్కే కప్ కొట్టడానికి కారణం బీజేపీ అని ఈ పార్టీకి చెందిన ఓ రాష్ట్ర అధ్యక్షుడు కామెంట్స్ చేశారు.
డిసెంబర్ 7 నుంచి 29 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంపై పోరాడేందుకు వైసీపీ పార్టీ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రావాల్సిన విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తేందుకు వైసీపీ పార్టీ సిద్ధమైంది. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా డిమాండ్ ను పార్లమెంటులో సంధించనున్నారు. ప్రత్యేక హోదాపై ప్రైవేట్ మెంబర్ […]
భారతీయ జనతా పార్టీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లింల కంటే వీధి కుక్కలకే ఎక్కువ గౌరవం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ ఎక్కడ ఉంటే అక్కడ ముస్లింలు బహిరంగ జైల్లో జీవిస్తున్నట్టే ఉందని వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం గుజరాత్ ఖేడాలోని ఉందేలా గ్రామంలో ముస్లింలపై పోలీసులు జరిపిన దాడుల్ని ప్రస్తావిస్తూ ఈ […]
రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తాజా నివేదికల ప్రకారం.. పేదలకు అందించే ఉచిత రేషన్ ను సెప్టెంబర్ 30 తర్వాత కూడా పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పథకాన్ని 2020లో మార్చి నెలలో అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా 80 కోట్ల […]
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఓ శుభవార్త తెలిపింది. ఖరీఫ్ పంటల మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేబినేట్ సమావేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలపడం విశేషం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవబోతున్న తరుణంలో మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. 2022-23 సంవత్సరానికి 17 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెరగనుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు పెంచబోయే కనీస మద్దతు ధర 20 […]
దేశ వ్యాప్తంగా భారీగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై సామన్యులు చుక్కలు చూస్తున్నారు. రోజు రోజుకు పై పైకి ఎగబాకుతున్న పెట్రోల్ రేట్లు మంట పుట్టిస్తున్నాయి. అయితే తాజాగా కేంద్రమంతి నితిన్ గడ్కరీ పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పెరిగిపోతున్న పెట్రోల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రానున్న రోజుల్లో ఫ్లెక్స్ ఇంజన్ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని ఆయన వెల్లడించారు. […]