ఆడ పిల్లను అంగట్లో బొమ్మను చేసి అమ్ముతున్నారు కొంత మంది కసాయి తండ్రులు. తాను చేసిన అప్పులకు తన కడుపున పుట్టిన అమ్మాయిలను పరాయి వ్యక్తులకు తాకట్టు పెడుతున్నారు. లేదంటే పెళ్లి పేరిట అంటగడుతున్నారు.
దేవుడి ముసుగులో కొందరు స్వామిజీలు,బాబాలు, మత గురువులు, భూతవైద్యులు ఆడ పిల్లల జీవితాలతో ఆటలాడుతున్నారు. దెయ్యం పట్టిందని, అనారోగ్య సమస్యలు పోయి అదృష్టం వరించాలంటే ప్రత్యేక పూజలు చేయాలని నమ్మించి..
బోరు బావులను పూడ్చకుండా అంసపూర్తిగా వదిలేస్తే.. అవి చిన్నారుల పాలిట మృత్యుకుహారాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు దీని గురించి ఎంత హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఇలాంటి ప్రమాదాల్లో చిన్నారులు ప్రాణాలను కోల్పోయిన ఘటనలు చాలా జరుగుతున్నాయి.
సొసైటీలో ఎక్కడో ఓచోట నిత్యం మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీహార్ లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నవవధువుపై అత్తింటివారు దాడికి పాల్పడ్డారు.
ప్రేమికులకు ఈ లోకంతో పని ఉండదు. ప్రేమలో మునిగి తేలితే పక్కన ఎవ్వరూ ఉన్నా పట్టించుకోరు. పొద్దున్న లేచిన దగ్గర నుండి పడుకునే దాకా వారి ఆలోచనలే చేస్తారు. ఫోన్లో మాట్లాడుకుందని చాలదని.. ఎలాగైనా కలవాలన్న కుతుహలంతో ఉంటారు.
సరదాగా చేసే కొన్ని పనులు లేని పోని చిక్కులను తెచ్చిపెడతాయి. ఊహించని ప్రమాదాలకు కారణమవుతాయి. ఇదే విధంగా కొందరు స్నేహితులు సరదాగా పందెం వేసుకుని విషాద ఘటనకు కారణమయ్యారు.
కలల రాకుమారుడ్ని పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు ఊహల్లో తేలుతుంటారు. అందగాడు, మాటకారి, సెన్సాఫ్ హ్యుమర్, మంచి ఉద్యోగం ఉన్న వరుడి కావాలంటూ కోరికలు చిట్టా విప్పుతున్నారు. దీంతో దేశంలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం కష్టంగా మారింది. పెళ్లి కాని ప్రసాదులు పెరిగిపోయారు. అయితే..
ఈ మద్య కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత నెల ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటన మరువక ముందే పలు చోట్లు రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.