ఐపీఎల్ లో సన్ రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. గుజరాత్ పై ఓడిపోయిన మ్యాచ్ లోనూ తన మార్క్ చూపించి, సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది.
ఐపీఎల్ లో అర్జున్ టెండూల్కర్ తన ఫస్ట్ వికెట్ తీశాడు. ఈ క్రమంలోనే తన తండ్రి సచిన్ 14 ఏళ్ల పగని చల్లార్చాడు. దీంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
రెండు దేశాల మధ్య మ్యాచ్.. 22 మంది ఆటగాళ్ల మధ్య పోరాటం.. బంతితో బౌలర్లు చేసే విన్యాసాలు.. బ్యాట్ తో బౌండరీలు బాదే బ్యాటర్లు.. ఇదంతా చూసి గ్యాలరీలోంచి అరిచే ప్రేక్షకులు. ఇక కొన్ని మ్యాచ్ ల్లో బ్యాటర్లు పై చేయి సాధిస్తే, మరికొన్ని మ్యాచ్ ల్లో బౌలర్లు పై చేయి సాధిస్తారు. ఇలాంటి క్రికెట్ లో జట్టు విజయాలు సాధించాలి అంటే.. అన్నివిభాగాల్లో పటిష్టంగా ఉండాలి. ముఖ్యంగా టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించేది బౌలింగ్ […]
భారత జట్టంటే.. ఒక జట్టు కాదు. ఒకేసారి మూడు జట్లను బరిలోకి దించగలదు. మూడు నెలల క్రితం భారత జట్టును ఉద్దేశిస్తూ కొందరు చేసిన వ్యాఖ్యలివి. నిజమే? దేశంలో నైపుణ్యానికి కొదవ లేదు. దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో 200కు పైగా ఆటగాళ్లు ఆడుతూ ఉంటారు. మరి వీరందరు ఎక్కడ? టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులోని బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. ఎంతలా అంటే.. కనీసం పసికూన జట్లయినా నెదర్లాండ్స్, నమీబియా […]
టీమిండియా బౌలింగ్ అనగానే బుమ్రా గురించే అందరూ మాట్లాడుకుంటారు. అలాంటి బుమ్రా.. గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ మొత్తానికే దూరమయ్యాడు. ఇక దీని కంటేమ ముందు జరిగిన ఆసియాకప్ లో మన బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో బ్యాటింగ్ పరంగా ఎలాంటి బెంగ లేనప్పటికీ.. బౌలింగ్ లో కచ్చితంగా దెబ్బపడుతుందని అభిమానులు మానసికంగా ఫిక్సయిపోయారు. కానీ రియాలిటీ మాత్రం పూర్తి వ్యతిరేకంగా జరిగింది. బుమ్రా లేకపోయినా సరే మన బౌలర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు అదే […]
టీ20 వరల్డ్కప్లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు చెలరేగి ఆడింది. 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 179 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 123 పరుగులకే పరిమితమయ్యింది. ఈ మ్యాచులో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ(53), విరాట్ కోహ్లీ(62), సూర్యకుమార్ యాదవ్(51)లు హాఫ్ సెంచరీలతో హోరెత్తిస్తే, బౌలర్లు అంతకుమించిన ప్రదర్శన చేశారు. నెదర్లాండ్స్ బ్యాటర్లకు కనీసం పోరాడే అవకాశం […]
టీ20 ప్రపంచకప్ సన్నాహకాలను భారత్ ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వామప్ మ్యాచ్లో 13 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. అనంతరం వెస్ట్రన్ ఆస్ట్రేలియా 145 పరుగులకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా సారధి రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. వామప్ మ్యాచ్ అని తేలిగ్గా తీసుకోకుండా.. రోహిత్ అగ్రెసివ్ కెప్టెన్సీ చూపించడమే […]
208 రన్స్.. టీ20ల్లో భారీ స్కోరే.. ఎవరైనా ఇంత స్కోరు చేశాక గెలవడం సులభమే అని అనుకుంటారు. కానీ మంగళవారం జరిగిన మ్యాచ్ లో బొమ్మ తిరగబడింది. 209 పరుగులను కాపాడుకోలేక టీమిండియా చేతులెత్తేసింది. గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఓడిపోయింది. భారత్ ఓడిపోయింది.. అనడం కంటే దగ్గరుండి ఆస్ట్రేలియాను గెలిపించింది అనడం ఉత్తమం. తాజాగా మెుహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. […]
పాక్ పై ఓటమితో టీమిండియాపై ఇంటా.. బయటా.. విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా భారత్ పరాజయం పాలవడంతో ఈ విమర్శలు ఇంకా ఎక్కువ అయ్యాయి. సులభంగా గెలవాల్సిన రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా ఓడిపోయింది. దీంతో ఆసియా కప్ లో భారత జట్టు కథ దాదాపుగా ముగిసిపోయింది. ఎన్నో అద్భుతాలు జరిగితే తప్ప భారత్ ఆసియా కప్ లో ఫైనల్ కి వెళ్లే పరిస్థితి లేదు. ఇక శ్రీలంకపై […]
భువనేశ్వర్ కుమార్ అలియాస్ స్వింగ్ కింగ్.. మళ్లీ తన స్వింగ్ను అందిపుచ్చుకున్నాడు. కెరీర్ లో కాస్త ఇబ్బంది పడిన భువనేశ్వర్ తిరిగి పుంజుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పిచ్ మీదైనా బాల్ ని స్వింగ్ చేయగలగడం అతని గొప్పతనం. క్రికెట్ హిస్టరీలో ఎంతో మంది హేమాహేమీలను పెవిలియన్ చేర్చిన ఘనత భువనేశ్వర్ సొంతం. ఈ స్వింగ్ కింగ్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో అవార్డులు, రికార్డులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ టీ20ల్లో పవర్ ప్లే ఓవర్లలో 502 డాట్ బాల్స్ […]