కర్నాటక ఎన్నికల ఫలితాలు అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎగ్జిట్ పోల్స్ సహా రాజకీయ విశ్లేషకులు ఊహించిన దాని కంటే కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం వెనుక ఒక కీలక వ్యక్తి ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, భారత దేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడమే లక్ష్యంగా కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. సెప్టెంబర్ 7 తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించగా.. జమ్ము కాశ్మీర్ లో శ్రీనగర్ లో ముగిసింది. ఈ సందర్భంగా భారీ ముగింపు సభను ఏర్పాటు చేశారు. శ్రీనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. 135 రోజులు పాటు […]
దేశ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను నిర్వహిస్తున్నారు. పాదయాత్ర చేస్తూ అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని మరింత బలంగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల నాడిని, వారి సమస్యలను తెలుసుకునేందుకు ఆయన ఈ యాత్రను ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను తెలుసుకుంటూ, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ప్రణాళికలను ఇప్పటినుంచే రూపొందించుకుంటున్నారు. ఇదిలాఉంటే.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఎప్పుడూ విమర్శలకు […]
రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దేశాన్ని మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకు రావాలనే లక్ష్యంతో ఈ పాదయాత్రను చేస్తున్నారు. ఈ యాత్ర ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ చేరుకుంది. అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాహుల్ అతని చెల్లి ప్రియాంక వాద్రా మధ్య ఉన్న అనుబంధం గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అన్న రాహుల్ గాంధీ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని ప్రియాంక వాద్రా గతంలోనే […]
ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజలను పలకరించుకుంటూ వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. మహారాష్ట్ర అకోలాలో గురువారం మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. స్వాతంత్య్ర పోరాటయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలానే స్థానికుల మనోభావాలు దెబ్బతీశారని రాహుల్ గాంధీపై బాలాసాహెబంచి శివసేన నాయకురాలు వందన సుహాస్ డోంగ్రే గురువారం థానే నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు […]
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి కావాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అందులో భాగంగానే భారత్ జోడోయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలోనే పర్యటిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా రాహుల్ గాంధీ టీం చేసిన కొన్ని పనులు.. ఆయన్ని ఇరకాటంలో పడేసినట్లు కనిపిస్తోంది. ఈ విషయం కాస్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక వివరాల్లోకి […]
దేశంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఏఐసీసీ కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ భారత్ జోడో పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. కర్ణాటకలో ఆయన పాదయాత్ర ముగించుకొని ఏపీలో కొనసాగించారు. ప్రస్తుతం రాహూల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. నిన్నటి వరకు రాహూల్ గాంధీ పాదయాత్ర హైదరాబాద్ లో సాగింది.. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లాకు చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా కృషి చేయాలని నేతలకు సలహాలు, […]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అక్టోబర్ 24న మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర ముందుకు సాగింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హీరోయిన్ పూనమ్ కౌర్.. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. కొద్ది దూరం రాహుల్ గాంధీతో కలిసి నడిచింది. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని.. దీని గురించి పార్లమెంట్లో మాట్లాడాల్సిందిగా రాహుల్ గాంధీని కోరానని తెలిపింది […]
భారతదేశాన్ని కొన్ని దశబ్దాల పాటు ఏలి ఘనమైన చరిత్రను మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. దేశ స్వతంత్ర ఉద్యమ సమయంలో ముందుండి స్వతంత్ర ఏర్పాటుకై అన్ని రకాలుగా సహయ సహకాలు అందించి చివరికి స్వతంత్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది. అయితే బ్రిటిషు సంకెళ్ల నుంచి బయటపడి స్వతంత్ర సిద్దించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఇక అప్పటి నుంచి ఎన్నో దశబ్దాలుగా దేశాన్ని పాలించి దేశ ప్రజలకు సుపరిపాలను అందించింది. గాంధీ […]