మన భారత మహిళలు అంటే చాలా గౌరవంగా జీవిస్తారు. చీర కట్టుకుని నిండుగా కనిపిస్తారు. సాక్షాత్తు అమ్మవారే కనబడుతుంటారు. అయితే ఆపద వచ్చినప్పుడు అపరిచితులతో అయినా సరే అమ్మలానే ప్రవర్తిస్తారు. అలాంటి సమయంలో సిగ్గు అనేది ఉండదు. ప్రాణం ముఖ్యం అన్న ఆలోచనే వస్తుంది. ఒక మహిళ కూడా ఎవరో తెలియని వ్యక్తుల కోసం అందరూ చూస్తుండగా చీర విప్పి ఐదుగురి ప్రాణాలను కాపాడగలిగింది.
బెంగళూరులో కురిసిన భారీ వర్షాల కారణంగా యువ సాఫ్ట్వేర్ ఉద్యోగిని భానురేఖ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొందో గుర్తు చేసుకుంటూ సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
బెంగళరూలో కురిసిన భారీ వర్షాల కారణంగా యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తెలుగు యువతి భానురేఖ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్పింది వింటే.. నిర్లక్ష్యంగా భానురేఖను చంపేశారా అన్న సందేహం తెర మీదకు వస్తోంది. ఆ వివరాలు..
భారీ వర్షాల కారణంగా మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందింది. ఈ వార్త తెలిసి సీఎం ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని పరామార్శించారు. ఆ వివరాలు..