తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భగవద్గీతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్గపూరి వాహనాల్లో భగవద్గీత పెడితే దాడులు చేస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఉదయం లేస్తే ప్రశాంతత కోసం భగవద్గీత పెడతారు. ఇవాళ భగవద్గీత వింటే టెన్షన్ వస్తుంది. ఎవరు ఎక్కడ చనిపోయరా అనిపిస్తుంది. ఎవడో ఒకడు మూర్ఖుడు చనిపోయినప్పుడు భగవద్గీత పెడితే..దాని ఫ్యాషన్ గా తీసుకుని ప్రతి ఒక్కరు చచ్చిపోతే భగవద్గీత పెడుతున్నారు. ఇప్పుడు భగవద్గీత వైకుంఠధామలకే పరిమితమైంది. కరీంనగర్ లో […]