ఈ మద్య ఈజీ మనీ కోసం చాలా మంది చెడు మార్గాలు అన్వేశిస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు మొదలైనప్పటి నుంచి బెట్టింగ్ లో పాల్గొంటూ కొంతమంది ఈజీగా మనీ సంపాదిస్తుంటే.. కోట్ల మంది డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఈజీ మనీ కోసం ఈ మాద్య చాలా మంది ఎన్నో అక్రమ దందాలు చేస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ దందాల్లో లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ వ్యవహారాలు నడిపిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తూ అరెస్ట్ చేస్తున్నప్పటికీ.. కొత్త కొత్త ముఠాలు పుట్టుకొస్తునే ఉన్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా ఐపీఎల్ మ్యాచులపై పందేలు నిర్వహిస్తున్న ఒక ఇంటర్నేషనల్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
బెట్టింగ్, పందాలు పేరు ఏదైనా సరే.. వినపడగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది క్రికెట్, ఎన్నికలు. మన దేశంలో ప్రధానంగా బెట్టింగ్ జరిగేది ఈ రెండు అంశాల మీదే. కానీ తొలిసారి అందుకు భిన్నమైన సందర్భం కనిపిస్తోంది. ఆ వివరాలు..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో మనందరకి తెలుసు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 200 పైచిలుకు పరుగులు చేయగా.. లక్నో సైతం ఒకానొక సమయంలో లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. చివరికి 14 పరుగుల తేడాతో బెంగుళూరు జట్టు విజయం సాధించిందనుకోండి. ఇదంతా ఒకవైపు జరిగితే.. మరోవైపు బెట్టింగ్ ముఠా తన పని తాను కానిచ్చింది. ఈ మ్యాచ్కు క్రికెట్ బెట్టింగ్ ముఠా హాజరైనట్లు సమాచారం […]