క్రికెట్ లో మంచి ప్రదర్శన కనబర్చాలంటే ప్రాక్టీస్ ఒక్కటే మార్గం. కానీ ఒక క్రికెటర్ మాత్రం దేవుడి మీదే భారం వేసి నిప్పులపై నడిచాడు . ఇంతకీ ఎవరా క్రికెటర్..?
లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) మ్యాచ్ను వీక్షించేందుకు ఓ ప్రత్యేక అతిథి మైదానంలోకి రావడం కలకలం సృష్టించింది. దీంతో మ్యాచ్కు బ్రేక్ ఇవ్వక తప్పలేదు. ప్రత్యేక అతిథి ఏంటి.. మ్యాచ్ ఆగడమేంటి అనుకుంటున్నారా..
ఆటకన్నా మనుషులేం గొప్ప కాదు. ఎంత స్టార్ ఆటగాళ్లైనా సత్ప్రవర్తనతో నడుచుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ విషయంలో టీమిండియా ఉమెన్స్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ మినహాయింపేమీ కాదు.
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రవర్తన ప్రస్తుతం ఎవరికీ నచ్చడం లేదు. తాజాగా భారత మాజీ క్రికెటర్ మదనలాల్ హర్మాన్ చేసిన పనిని తప్పు పట్టాడు. ఆమె భారత క్రికెట్ పరువు తీసిందని సస్పెండ్ చేయాలని కోరాడు.
ఇటీవల కాలంలో విదేశీ వనితల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుండి నలుగురి పిల్లలతో సహా భారత్కు వచ్చేసింది సీమా హైదర్ అనే వివాహిత. అదిమొదలు.. వరుసగా ప్రేమికుడు కోసం స్వదేశానికి స్వస్థి చెప్పి భారత్కు..
ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో నిండు జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
సెల్ ఫోన్ ఎంత కొంప ముంచుతోంది. మొన్నటి మొన్న పబ్జీ ఆటతో మొదలైన ప్రేమ.. ఖండాంతరాలు దాటి ప్రియుడ్ని కలిసేలా చేసింది. పబ్జీతో పరిచయమైన భారత్లోని ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రేమికుడు సచిన్ కోసం నేపాల్ మీదుగా వచ్చేసింది సీమా అనే పాకిస్తాన్ మహిళ
బంగ్లాదేశ్ క్రికెట్ కి బిగ్ షాక్. ఆ జట్టు స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫిరెన్స్ పెట్టిన తమీమ్ .. తన రిటైర్మెంట్ ప్రకటిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు.
సాధారణంగా రైలు ప్రయాణాలు చేస్తుంటాం. హైదరాబాద్ నగరంలో అయితే నిత్యం మెట్రో ట్రైన్ ప్రయాణం చేస్తూ జాబ్స్కి వెళతారు. మనం ప్రయాణ సమయంలో చాలాసార్లు గమనిస్తాం రైలు పట్టాలు రెండు ఉంటాయి. అవి ఎక్కడ కలవకుండా చాలా దూరంగా ఉంటాయి. మూడు పట్టాలపై నడిచే రైళ్లను డ్యూయల్ గేజ్ అంటారు. అది ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది.