రోడ్డు ప్రమాదాలకు కారణం.. అతివేగం.. నిర్లక్ష్యం. అతివేగంతో ఊహించని ప్రమాదాలు జరిగి తీరని నష్టం వాటిల్లుతుంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ద్వారా కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే వీటితోపాటుగా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కూడా సామాన్యుల ప్రాణాలను బలితీసుకుంటుంది.
ఒక్కోసారి ఒక్క అవమానం ఖరీదు కోట్లు ఉంటుంది. అవమానాన్ని తలచుకుని ఆగిపోయే కంటే అవమానించిన వారే తలదించుకునేలా ఎదగాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో దివ్య ఒకరు. ఈమె సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే.
బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్న ఇ-కామర్స్ స్టార్టప్ కంపెనీ దుకాణ్. ప్రస్తుతం ఈ కంపెనీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటో కాదు ఈ సంస్థలో పని చేస్తున్న 90 శాతం మంది ఉద్యోగులను తొలగించి అందరికీ షాక్ ఇచ్చింది.
ఇల్లు కట్టాలంటే ఎంత కాదన్నా కనీసం రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షలు అవుతుంది. అంత డబ్బు పేదల దగ్గర ఉంటుందా అంటే ఉండదు. ఏ బ్యాంకులోనో లోన్ తీసుకోవాలి. 20, 30 ఏళ్ళ పాటు లోన్ కడుతూనే ఉండాలి. అప్పుడు తీసుకున్న దానికి మూడు రెట్లు అవుతుంది కట్టే వడ్డీ. ఇలాంటి సమస్యలతో బాధపడే పేదల కోసం ఓ యువకుడు కేవలం రూ. 7.5 లక్షలకే ఇల్లు కట్టి ఇస్తున్నాడు. ముందు కొంత డబ్బు కడితే చాలు. ఆ తర్వాత నెలకు 2500 చొప్పున కట్టుకుంటూ వెళ్ళాలి. వాయిదా డబ్బుకు వడ్డీ కూడా ఉండదు. బ్యాంకు వాళ్ళని బతిమలాడే పని లేదు.
ఒక కోచ్ మరొక కోచ్ కి స్టేడియంలో వార్నింగ్ ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆమెను దూషిస్తూ, చెప్పు చూపిస్తూ కొడతా అంటూ ఒక కోచ్ మరో కోచ్ ని మహిళ బెదిరిస్తున్నారు.
బెంగుళూరులోని ఓ ప్రాంతంలో కొందరు హిజ్రాలు రెచ్చిపోయి ప్రవర్తించారు. అడిగినంతా డబ్బులు ఇస్తారా లేదా అంటూ దౌర్జన్యానికి దిగారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారింది.
కళ్ళు లేకపోతే వ్యక్తిగత పనులు చేసుకోవడమే కష్టం. అలాంటిది ఉద్యోగం, వ్యాపారం చేయడం అంటే ఇంకెంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ లోకంలో చాలా మంది లోపాన్ని పక్కన పెట్టి సక్సెస్ ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాంటి వారిలో భూమిక ఒకరు. ఈమెకు రెండు కళ్ళు కనిపించవు. కానీ యూట్యూబ్ లో వంటల వీడియోలతో ఆమె సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.