కమెడియన్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బండ్ల గణేష్. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలు తీశారు. నిర్మాతగా కంటే ఆయన మాటలతోనే చాలా ఫేమస్ అయ్యారు. ఆడియో ఫంక్షన్లలో తనకు తోచిందే, అనిపించిందే మాట్లాడుతుంటారు.
బండ్ల గణేష్కు సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ అభిమానులున్నారు. తొలుత కమెడియన్ గా తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన గణేష్.. ఆ తర్వాత నిర్మాతయ్యారు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ వంటి సినిమాలను నిర్మించారు. యన స్పీచ్లు, ఇంటర్వ్యూలు చాలా ఫేమస్.. తాజాగా
సందేశం దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి తాజాగా రిలీజయింది. ఈ సినిమాకి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏ సినిమాకి పెట్టిన దేవర అనే టైటిల్ నాదే అంటున్నాడు బండ్ల గణేష్.
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ప్రస్థానం మొదలు పెట్టిన బండ్ల గణేష్ అనూహ్యంగా స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగారు. స్టార్ హీరోలతో పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన అప్పట్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఒక్కోసారి సెలబ్రిటీలు కులం గురించి మాట్లాడుతూ నోరు జారడం అనేది జరుగుతుంటుంది. ఈ క్రమంలో ఆయా కులాల వారి మనోభావాలు దెబ్బతింటాయి. అయితే ఆ విషయాన్ని అర్ధం చేసుకున్నవారు వెంటనే క్షమాపణలు చెప్పి తమ సంస్కారాన్ని నిలబెట్టుకుంటారు. తాజాగా జర్నలిస్ట్ జాఫర్ పొరపాటున భట్రాజు కులస్తుల విషయంలో నోరు జారారు. అయితే తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పారు.
పార్టీ కోసం కష్టపడిన ఓ నేత కుటుంబానికి వైసీపీ అండగా నిలబడింది. తప్పక సాయం చేస్తామంటూ ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. మిగిలిన వివరాలు మీ కోసం..
సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటాడు నిర్మాత బండ్ల గణేష్. ఒక్కోసారి ఆయన చేసే పోస్ట్లు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని సార్లు ఆయన చేసే పోస్టుల వల్ల వివాదాల్లో చిక్కుకుంటాడు. కానీ తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూసి నెటిజనులు ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు..
సినీ నటుడు, టీవి యాంకర్ జోగినాయుడ్ని ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు అభినందలు తెలిపారు. నిర్మాత బండ్ల గణేష్ సైతం ట్విట్టర్ ద్వారా విషెష్ తెలిపారు.
కొందరు సెలబ్రిటీలు సమయం, సందర్భం లేకుండా.. ఏ మాత్రం ఆలోచన చేయకుండా.. నోటికి ఏం తోస్తే.. అది మాట్లాడి విమర్శల పాలవుతారు. తాజాగా తారకరత్న మృతి నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ కూడా అలానే ఆలోచనారహితంగా ట్వీట్ చేసి ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఆ వివరాలు.