ఈ మద్య తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారలు పెద్ద దుమరారం రేపుతున్నాయి. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం పూర్తి కాకముందే.. టెన్త్ తెలుగు, హిందీ పేపర్లు లీక్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ కేసులో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
ప్రధాని మోడీ నరేంద్ర పర్యటనకు రెండు రోజుల ముందు తెలంగాణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పదో తరగతి పరీక్ష పేపర్ల లీక్ కేసులో బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ రోజు మోదీ పర్యటనకు గైర్హాజరైన సీఎం కేసీఆర్ పై సంజయ్ మండిపడ్డారు.
పేపర్ లీక్ కేసులో అరెస్టయిన బండి సంజయ్ బెయిల్పైన విడుదలయ్యారు. తన అత్త ఇటీవల చనిపోగా, దశ దిన కర్మలను తన చేతులతో నిర్వహించారు. అయితే బలగం సినిమాలో ఓ సీన్ ఆయన ఇంట్లో కూడా రిపీట్ అయ్యిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ ఇవాళ బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన అరెస్ట్ విషయంలో కొన్ని పాయింట్లను లేవనెత్తారు.
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. బండి సంజయ్ చేసిన తప్పేంటో చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
తెలంగాణలో పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కేసులో బండి సంజయ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆ వివరాలు..
తెలంగాణ వ్యాప్తంగా ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారం పెను సంచలనాలు సృష్టించింది. నిన్న టెన్త్ హిందీ పేపర్ లీకేజ్ కేసులో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేసినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. నిన్న టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ ఐఆర్ లో బండి సంజయ్ ని ఏ1గా చేర్చారు. ఆయనపై తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు.