వైసీపీ ముఖ్యనేతల్లో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఒకరు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గర ఉండే నేతల్లో బాలినేని ఒకరు. అలాంటి ఆయన వైసీపీ అధిష్టానానికి షాక్ ఇస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం ప్రకాశంలో జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. అలానే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద.. 4.39 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా మార్కాపురంలోభారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎస్వీకేసీ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై సీఎం జగన్ ప్రసంగించారు. అలానే ఈ సభలో మాజీ మంత్రి బాలినేనికి సీఎం జగన్ ప్రత్యేక గౌరవం చూపించారు.
బుధవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. ఈనేపథ్యంలో మార్కాపురంలోని ఎస్వీకేపీ కళశాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం జగన్ కి ఘన స్వాగతం పలికారు. అయితే ఈ పర్యటనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
నెల్లూరు జిల్లా రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ వీడారు. ఇప్పుడదే బాటలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుండి తప్పుకునే ఆలోచన చేస్తున్నారట. తనకు మంత్రి పదవి రాలేదని అసంతృప్తి కారణంగా కోటంరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అయిన తనను కాదని, జిల్లాలో వేరే ముగ్గురికి మంత్రి పదవులు సీఎం […]
రాజకీయ నాయకులు అనగానే ఎన్నికల ముందు కనిపిస్తారు.. ఆ తర్వాత మళ్లీ ప్రజల ముందుకు రారు. వారి సమస్యలను పట్టించుకోరు. ఎన్నికల వేళ ప్రజల చుట్టూ నేతలు తిరిగితే.. వారు గెలిచాకా.. ప్రజలు నాయకులను కలవడానికి పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఎన్ని రోజులు నిరీక్షించినా ఫలితం ఉండదు. మళ్లీ ఎన్నికల ప్రచారం సమాయానికి జనాల ముందుకు వస్తారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం […]
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తాను చేనేత దుస్తులు ధరించి.. మరో ముగ్గురు నేతల్ని ట్యాగ్ చేశాడు పవన్. వీరిలో వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నాడు. ఈ క్రమంలో పవన్ చాలెంజ్కి స్పందిస్తూ.. చేనేత దుస్తులు ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో బాలినేని పార్టీ మారబోతున్నారు.. వైసీపీని వీడనున్నారు అంటూ ప్రచారం సాగింది. […]
అధికార, విపక్ష నేతల మధ్య ఎప్పుడు మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అవకాశం దొరికిన ప్రతి సారి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. అయితే ఇవన్ని రాజకీయాల వరకు మాత్రమే. కానీ వ్యక్తిగతంగా నేతల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు ఇప్పటికే అనేకం చోటు చేసుకోగా తాజాగా ఏపీలో మరో సారి సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. తాజాగా ఓ వైసీపీ నేతపై పవన్ ప్రశంసలు కురిపించారు. ఆ వివరాలు.. […]
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అధికార వైసీపీలో చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. పలువురు నూతన ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు మాజీలు తమకు మరోసారి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి బాలినేనిని పక్కకు పెట్టిన సీఎం జగన్.. ఆదిమూలపు సురేష్ కి మరోసారి మంత్రి పదవి ఇచ్చారు. దీనిపై బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. సీఎం జగన్ […]
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొత్త కాబినెట్ ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం అందరకి తెలిసిందే. తనను కేబినెట్ నుంచి తొలగించడం… అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్ను కొనసాగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధపడ్డారని వార్తలొచ్చాయి. అయితే.. ప్రభుత్వ సలహాదారు సజ్జల వెళ్లి బుజ్జగించడంతో.. సీఎంతో భేటీకి అంగీకరించిన బాలినేని దాదాపు గంటన్నర సేపు సీఎం […]
ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త మంత్రి వర్గంలో పాతవారు 11 మంది, కొత్త వారు 14 మంది ఉన్నారు. మరోసారి పదవి దక్కలేదని.. పలువురు మాజీ మంత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వీరిలో బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. తనను కేబినెట్ నుంచి తొలగించడం… అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్ను కొనసాగించడంతో ఆయన మరింత […]