ఈ కాలంలో సొంత భూమి ఉన్నవాడు మహారాజు అంటారు. ఇక హైదరాబాద్ లో భూమి ఉన్నవాళ్లు అయితే కోటీశ్వరులు అన్నా అశ్చర్యపోనక్కరలేదు. ముఖ్యంగా కోకాపేట ప్రాంతంలో భూమి అంటే కోట్ల మాట అన్నట్టే.
సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. అందమైన కుటీరాన్ని నిర్మించుకోవాలి అనుకుంటారు. ప్రస్తుతం మనుషులు ఎక్కువయ్యి పోయి.. భూమి తక్కువగా ఉండటంతో.. ఉన్న కొద్ది పాటి స్థలంలోనే అపార్ట్ మెంట్స్ కడుతున్నారు. ఈ ఆకాశ హర్యాల్లోనే ప్లాట్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.
వందల రూపాయల్లో వచ్చే పింగాణీ గిన్నె, జగ్గు.. రూ.వందల కోట్లకు అమ్ముడుపోయాయి. వేలంలో అనూహ్య ధర పలకడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఈమధ్య కాలంలో వాహనాల నంబర్ ప్లేట్స్ కోసం భారీ మొత్తం పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నంబర్ ప్లేట్ కోసం వేలల్లో ఖర్చు చేయడం వరకు ఓకే. కొందరు లక్షల్లో కూడా ఖర్చు చేస్తున్నారని వార్తల్లో చూస్తున్నాం. కానీ ఇక్కడో వ్యక్తి ఏకంగా వందల కోట్లు ఖర్చు చేశారు.
పాక్ ఫ్యాన్స్ అతడిని తెగ పొగిడేస్తుంటారు. చెప్పాలంటే ఆకాశానికెత్తేస్తుంటారు ఆ దేశంలోని అద్భుతమైన క్రికెటర్లలో అతడు ఒకడు. కానీ ఏం లాభం.. ఓ లీగ్ వేలంలో ఇతడిని కనీసం పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. ఇంతకీ ఏంటి విషయం?
చౌకగా ఇళ్లు లేదా భూమిని సొంతం చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. సువర్ణవకాశం మీ ముందుకొచ్చింది. నవంబర్ 29న బ్యాంకులు 17444కు పైగా ఆస్తులను వేలం వేయబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకు పీఎన్ఏబీ ట్విట్టట్ ద్వారా సమాచారం ఇచ్చింది. వేలంలో ఇళ్లు మాత్రమే కాకుండా వాణిజ్యపరమైన ఆస్తులు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా పలు ఆస్తులున్నాయి. కావున కొనాలనే ఆలోచన ఉన్నవారికి ఇదో మంచి సువర్ణవకాశం అని చెప్పొచ్చు. దేశంలోని బ్యాంకులన్నియు.. […]
175 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు మన కోహినూర్ వజ్రాన్ని ఎత్తుకెళ్లిన పాపానికి మనం ఇప్పటికీ తిట్టుకుంటూ ఉంటాం. మా వజ్రాన్ని మాకు వెనక్కి ఇచ్చేయండి అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తాం. కానీ వాళ్ళు ఇవ్వరు, మనం అడగడం మానం. కోహినూర్ వజ్రానికి ఎందుకింత డిమాండ్ అంటే.. ఆ వజ్రం అమ్మిన డబ్బులతో ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ రెండున్నర రోజుల పాటు భోజనం పెట్టచ్చునని అప్పట్లో ఒక రాజు అన్నాడట. అందుకే అంత డిమాండ్ ఆఫ్ […]
ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొందరికి అయితే ఐఫోన్ కొనాలి, వాడాలి అనేది ఒక డ్రీమ్ కూడా. ఇటీవలే ఐఫోన్ 14ని మార్కెట్లోకి రిలీజ్ చేసి ఫుల్ జోష్ మీదుంది. అయితే ఇప్పటివరకు ఐఫోన్ గరిష్ట ధర అంటే రూ.లక్ష, లక్షన్నర, మోడల్ని బట్టి రూ.2 లక్షల వరకు కూడా ఉండి ఉండొచ్చు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఐఫోన్ ధర ఏకంగా రూ.28 లక్షలు. అయితే అది కంపెనీ వాళ్లు నిర్ణయించిన ధర కాదులెండి. […]
ప్రస్తుతం ఎక్కడ చూసినా 5జీ స్పెక్ట్రమ్ వేలం గురించే చర్చ. 4జీతో పోలిస్తే 10 రెట్ల అధిక వేగంతో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. అల్ట్రా హైస్పీడ్, కోట్లాది డివైజెస్ తో రియల్ డేటా షేర్ చేసుకునే సదుపాయం ఉంటుంది. మంగళవారం (జులై 26) ఉదయం 10 గంటలకు ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. వేలం మిగిలి ఉంటే బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉంది. రూ.4.3 […]