మద్యం లేనిదే మందు బాబులకు నిద్ర పట్టదు. పొద్దు ఎక్కదు.. తెల్లారదు. తెల్లార్లు షాప్ తెరవాలే కానీ.. బార్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. భీభత్సంగా తాగే్స్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మద్యం ప్రియులకు శుభవార్త లాంటి కబురు వచ్చింది.
మనిషి సృష్టించిన డబ్బు.. ఆ మనిషినే ఆట ఆడిస్తుంది. కొంతమంది డబ్బు సంపాదన కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో కొంతమంది సొంత ఇంటికే కన్నం వేస్తున్నారు.. మరికొంత మంది సొంత కంపెనీలక టోపీ పెడుతున్నారు.
కొన్నిసార్లు మెషిన్లు కూడా తప్పులు చేస్తుంటాయి. వాషింగ్ మెషిన్లు అయినా, ఏటీఎం మెషిన్లు అయినా ఒక్కోసారి వాటికి కూడా బుర్ర సరిగా పని చేయదు. కోడింగ్ లోపం వల్ల ఒక పని చేయబోయి మరొక పని చేస్తాయి. కొంతమంది ఏటీఎంలకు వెళ్లి కొంత డబ్బు విత్ డ్రా చేయాలనుకుంటే.. అనుకున్న దాని కంటే ఎక్కువ డబ్బులు వచ్చిన సంఘటనలు గతంలో చాలానే చూసాం. జనాలు కూడా తమ డబ్బు కాదని తెలిసి కూడా కరువు గాళ్ళలా ఆ […]
ఈ మద్య కొంత మంది డబ్బు ఎంతటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఈజీ మనీ హైటెక్ మోసాలకు పాల్పపడుతున్నారు. దొంగ నోట్ల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. వీటితో పాటు కొంత మంది పక్కా వ్యూహాలతో ఏంటీఎం చోరీలకు పాల్పపడుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నడిరోడ్డుపై కరెన్సీ నోట్లు కలకలం సృష్టించాయి. పోలీసుకలు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణం పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో ఎస్బీఐ బ్యాంక్ […]
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు చాలా సులభతరం అయ్యాయి. బ్యాంకు కి వెళ్లి క్యూ లైన్లో నిలబడి డబ్బులు డ్రా చేసే రోజులు చాలా వరకు పోయాయి. ఎక్కడైనా డిజిటల్ పేమెంట్స్.. ఏటీఎం కార్డుతో ఎప్పుడంటే అప్పుడు తమ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఆస్వాదిస్తున్నా జనాలు. తాజాగా ఏటీఎం కార్డ్ వినియోగదారులకు బ్యాంకులు భారీ షాకిచ్చాయి. వివరాల్లోకి వెళితే.. ఏటీఎంలలో లావాదేవీలపై పదిహేడు రూపాయలు, ఆర్థికేతర లావాదేవీలకు […]
గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల వరదల బీభత్సం కొనసాగుతుంది. రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా పురోలా ప్రాంతంలో భారీ వర్షాలు కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్లపైకి నీరు రావడం.. పలు గ్రామాలు నీట మునగడం జరిగింది. ఇక ఈ వరదల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కొట్టుకుపోయింది. ఆ ఏటీఎంలో రూ.24 లక్షల నగదు ఉందని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ […]
ప్రస్తుత డిజిటల్ యుగంలో.. చాలా వరకు పనులు ఆన్లైన్లోనే సాగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలన్ని ఆన్లైన్ అయ్యాయి. ప్రస్తుత కాలంలో కేవలం అత్యవసరాల నిమిత్తం మాత్రమే డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. మిగతా అన్ని వ్యవహారాలు ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. ప్రస్తుతం అందరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలకు షిఫ్ట్ అయ్యారు. ఈ యాప్ల వినియోగం పెరగడంతో.. కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏటీఎంల ద్వారా నగదు విత్డ్రా చేసుకునేందుకు కొత్త విధానం […]
మోసపూరిత ఏటీఎం లావాదేవీల నుంచి కస్టమర్లను కాపాడేందుకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చింది. ఏటీఎంలలో పెరిగిపోతున్న అక్రమ లావాదేవీలు, మోసాల్ని నివారించేందుకు ఎస్బీఐ ఈ పద్ధతి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎస్బీఐ ఒక్కటే ఈ పద్ధతి అమలు చేస్తోంది. త్వరలో మిగిలిన బ్యాంకులు కూడా ఇదే పద్ధతి అమలు చేయనున్నాయి. అంటే ఇంతకుముందులా సులభంగా కార్డు పెట్టి డబ్బులు తీయలేరు. ఎస్బీఐ కస్టమర్లైతే ప్రస్తుతం ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసే సమయంలో నాలుగంకెల […]
మనిషికి అసహనం, ఆగ్రహం ఎక్కువైపోతే వస్తువులు బద్దలైపోతాయనడానికి ఈ శ్రీకాకుళం వ్యక్తే నిదర్శనం. ఇతగాడి అసహనం, ఆగ్రహం టన్నుల్లెక్కన ఉందేమో ఏకంగా ఏటీఎం మెషిన్ మీద తన ప్రతాపం చూపించాడు. ఏటీఎం నుంచి డబ్బులు రాలేదన్న కోపంతో ఏకంగా ఏటీఎం మెషిన్ నే ధ్వంసం చేశాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్జ మండలానికి చెందిన పైడి సత్యనారాయణ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు సోమవారం పొందూరు […]
సాధారణంగా సిటీల్లో ఎక్కువ శాతం ఏటీఎంలు దర్శనమిస్తుంటాయి. ఈ మద్య డిజిటలైజేషన్, యూపీఐ పేమెంట్లు వచ్చిన తర్వాత నగదు విత్ డ్రా చేసేందుకు ఏటీఎంలకు వెళ్లేవాళ్లు చాలా తక్కువైపోయారు. కొన్నిసార్లు ఏటీఎం లో సాంకేతిక లోపం.. సిబ్బంది తప్పిదాల వల్ల మనం ఎంటర్ చేసిన డబ్బుకన్నా ఎక్కువ విత్ డ్రా అవుతుంటాయి. విషయం తెలుసుకున్న సిబ్బంది తప్పిదాన్ని సరిదిద్దుకుంటారు. ఏటీఎం లో మనీ డ్రా చెద్దామని ఒక యువకుడు వెళ్లాడు. ఏటీఎం మెషన్ లో కార్డు పెట్టి […]