మే 31 నుంచి కొన్ని గ్రహాల రాశిచక్రాలు మారబోతున్నాయి. అలానే ఈ గ్రహాలు, రాశుల మార్పు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల మీద రాశుల మీద కనిపిస్తుంది.
ఇటీవలే బృహస్పత్రి మేషరాశిలోకి ప్రవేశించాడు. ప్రతి గ్రహం తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి వెళ్లడమనేది సహజంగా జరుగుతుండే ప్రక్రియ. అలానే గురుడు కూడా మేషరాశిలోకి ప్రవేశించాడు. ఈ నేపథ్యంలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడి.. ఓ ఐదు రాశుల వారికి బాగా కలిసి రానుంది.
తెలుగు వారికి ఉగాది పండుగతోనే కొత్త ఏడాది మొదలవుతుంది. ఈ పండుగ రోజు చాలా మంది తమ రాశిఫలాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తులా రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
నూతన సంవత్సరం అనగానే అందరికీ జనవరి 1 గుర్తొస్తుంది. అది ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ మాత్రమే. కానీ.. మన హిందూ సంప్రదాయం ప్రకారం.. తెలుగు వారికి ఉగాది పండుగ రోజే కొత్త సంవత్సరం మొదలవుతుంది. గత తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం మార్చి 21న ముగియడంతో.. మార్చి 22 నుండి కొత్తగా శ్రీ 'శోభకృత్' నామ సంవత్సరాది ప్రారంభం అవుతుంది.
శనిగ్రహం పేరు చెబితే చాలు.. చాలా మంది భయపడతారు. మన జీవితాలపై శని ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. శనిదోష నివారణ కోసం రకరకాల పరిహారాలు పాటిస్తారు. అయితే ఈ సారి శనిత్రయోదశి రోజునే మహాశివరాత్రి వస్తుంది. ఈ క్రమంలో కొన్ని పరిహారాలు చేస్తే రాజయోగం ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఆ వివరాలు..
జ్యోతిష్య శాస్త్రంలో త్రిగ్రహ యోగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. త్రిగ్రహ యోగం అంటే ఒక రాశిలో మూడు గ్రహాలు కలవడంగా చెబుతారు. అయితే ఇప్పుడు మకర రాశిలో శని, శుక్ర, బుధ గ్రహాలు కలవడంతో అరుదైన త్రిగ్రహ యోగం ఏర్పడింది. డిసెంబరు 28న బుధుడు మకరరాశిలోకి ప్రవేశించాడు. డిసెంబరు 29న శుక్రుడు కూడా మకరరాశిలోకి ప్రవేశించడం జరిగింది. అప్పటికే శని మకరరాశిలో ఉన్నాడు. ఇలా ఈ మూడు గ్రహాలు మకరరాశిలో ఉండటం వల్ల 4 రాశుల వారికి […]
మనిషి బతకడానికి కావాల్సిన అతి ముఖ్యమైనది.. ప్రధానమైనది డబ్బు. గాలి, నీరు, ఆహారం లేకపోతే.. ప్రాణం పోతుంది.. అలానే డబ్బు లేకపోయినా సరే ప్రాణం పోతుంది. అయితే మనలో చాలా మంది.. డబ్బు సంపాదన కోసం విపరీతంగా కష్టపడతారు. అయితే ఎంత చేసినా అనుకున్న ఫలితం మాత్రం పొందలేరు. మరి కొందరిని చూస్తే.. వారు పెద్దగా కష్టపడకపోయినా సరే.. డబ్బు దానంతట అదే వస్తుంది. మరి ఎందుకు ఇలా.. తేడా ఎక్కడ ఉంది అంటే.. వారి పేరులోని […]
మన దేశంలో చాలా మంది జ్యోతిష్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ జ్యోతిశ్రాస్త్ర ప్రకారం సూర్య గ్రహణం, చంద్రగ్రహణం ఏదైనా సరే అవి రాశులపై ప్రభావం చూపిస్తుంటాయని గట్టిగా నమ్ముతుంటారు. ఏ గ్రహణం అయినా సరే కొన్ని రాశులవారికి శుభం కలిగిస్తే.. కొన్ని రాశుల వారికి అశుభం కలిగిస్తుంది. దీపావళి తర్వాత ఈ ఏడాదికి చివరిగా సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నవంబర్ 8, 2022న ఏర్పడింది. వాస్తవానికి 7వ తారీఖు మధ్నాహ్నం నుండే […]
ఆస్ట్రాలజర్ వేణుస్వామి అంటే నెటిజన్స్ టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే తెలుగు సినీ స్టార్స్ గురించి ఆయన ఎప్పుడూ ఏదో విషయం చెబుతూనే ఉంటారు. సినిమా స్టార్స్ అనే కాదు మన దేశానికి చెందిన పలువురు ప్రముఖల లైఫ్, ఫ్యూచర్ గురించి చెప్పే ఈయన.. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. ఇప్పుడు కూడా ఏకంగా దేశాలు దాటేసినట్లు ఉన్నారు. ఎందుకంటే ప్రముఖ విదేశీ క్రికెటర్ కూడా ఆయనతో జాతకం చెప్పించుకోవడంతో ఈ విషయం వైరల్ గా […]
సాధారణంగా మనుషులు చనిపోయాక వారి ఆత్మలు మన చుట్టూనే తిరుగుతుంటాయి. అలాంటి ఆత్మలకు సరైన శాంతి చేయిస్తే అవి పూర్తిగా కనుమరుగై పోతాయని పెద్దవాళ్లు అంటుంటారు. కానీ చనిపోయిన ఆత్మలు ఉండటం ఏంటి..? వాటికి శాంతి ఏంటని అందరూవిడ్డురంగా చూస్తుంటారు. కానీ చనిపోయిన వారి తీవ్రమైన కోరికలు.. వారు అమితంగా ఇష్టపడే వస్తువుల పై ప్రభావం చూపుతాయని, వాటికి రుజువులు కూడా ఉన్నాయని అంటున్నారు డాక్టర్ అనంత లక్ష్మి.‘చనిపోయిన వారి వస్తువులు.. అంటే వారి పెన్ను గానీ, […]