ఏడాదిన్నర నుండి ఎదురు చూస్తున్న చూపులకు తెర పడింది. ఎప్పుడెప్పుడు ఆ పథకం అమలు అవుతుందా అని కళ్లు విప్పార చూశారు ఆ రాష్ట్రంలోని యువతులు, మహిళలు. ఎట్టకేలకు వారి ఆశలను నెరవేర్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
పోక్సో, నిర్భయ, అభయ, దిశ వంటి చట్టాలు వచ్చినా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. చట్టాలు తమని ఏం చేస్తాయన్నా ఆలోచనతో లేదంటే చట్టాల్లో ఉన్న లొసుగులు ఉపయోగించుకుని బయటకు వచ్చేయొచ్చు అన్న దుర్భుద్దితో ఆడవాళ్లు కనిపిస్తే చాలు.
గత రెండు నెలలుగా మణిపూర్లో హింసాత్మక పరిస్థితులు నెలకొంటున్నాయి. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న దుండగులపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా అల్లర్లు చెలరేగుతున్నాయి. ఈ ఘటనపై మాట్లాడిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది.
ఇంట్లో చొరబడి దోచుకోవడమే కాకుండా.. ఏటీఎం మిషన్లను, రైళ్ల భోగీలను, చివరకు వంతెలను కూడా మాయం చేసేస్తున్నారు. అదీ చాలదన్నట్లు మొన్నటికి మొన్న బీహార్లో రెండు సెల్ టవర్లను కూడా చాక చక్యంగా దోచుకెళ్లారు. తాజాగా ఓ దొంగ.. వింత దాన్ని చోరీ చేశాడు.
కులాంతర వివాహాలు చేసుకునే వారిని ఎంకరేజ్ చేయాలని ఓ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వారికి నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. మిగిలిన వివరాలు..
ఫిబ్రవరి 14, 2019 పుల్వామా దాడి. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగింది. ఈ ఘటనతో పాక్, భారత్ ల మధ్య చిన్న యుద్ధమే జరిగింది. అనంతరం సద్దుమణిగింది. అయితే ఆ అమరుల భార్యలకు మాత్రం అన్యాయం జరిగింది.
పొరపాటున గతేడాది బడ్జెట్ ప్రతులను ఈ ఏడాది చదివి వినిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. అసెంబ్లీలో రచ్చ.. రచ్చ చేసిన ప్రతిపక్ష సభ్యులు.
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే నాయకులు ఎలా నడుచుకోవాలి.. ఎలా పాలించాలి. ప్రతి క్షణం ప్రజల గురుంచే ఆలోచించాలి కదా. కానీ, అలా ఆలోచించేవారు వారి సంఖ్య.. చేతికున్న వేళ్ళ సంఖ్యను మించదు. ఎంతసేపు వారి ఖజానాను ఎలా నింపుకోవాలన్నదే వారి ఆలోచనే. ఇలాంటి రోజుల్లో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద, బడుగు బలహీన వర్గాల వారు కడుపునిండా వండుకుతినే శుభవార్త చెప్పాడు. ఏప్రిల్ 1 నుండి రూ.500 ధరకే గ్యాస్ సిలిండర్ అమ్ముతామని […]
మనకు స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలకు పోటీగా నిలుస్తోంది. సాంకేతిక రంగంలోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. అభివృద్ధి చెందుతున్న ఎన్నో దేశాలకు ఇండియా ఆదర్శంగా నిలుస్తోంది. ఇదంతా నాణెకి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు చెప్పుకోబోయే వార్త వింటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా అనే అనుమానం మీకు కచ్చితంగా వస్తుంది. ఉపాధ్యాయుల కోసం పెట్టిన కుండలో నీళ్లు తాగడనే ఆ దళిత విద్యార్థి చేసిన నేరం. […]
ప్రతిరోజూ దేశంలో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అంగవైకల్యంతో నరకం అనుభవిస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, అతి వేగం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠిన తరం చేస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించుకున్న ఓ పికప్ ట్రక్కు లోయలో పడిపోయింది. […]