ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ళ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్ళ దాడి చేశారంటూ ఒవైసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
‘భారత్ – పాకిస్తాన్..’ ఈ ఇరుదేశాల మధ్య ఉన్న గొడవలు చాలవన్నట్లు మరో కొత్త వివాదం మొదలైంది. అదే.. ఆసియా కప్ 2023 టోర్నీ. వాస్తవానికి ఈ టోర్నీ వచ్చే ఏడాది పాక్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే పాక్ లో పర్యటించేందుకు భారత జట్టు సుముఖంగా లేదు. దీంతో ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న జైషా, ఈ టోర్నీ తటస్థ వేదికల్లో జరగొచ్చంటూ బాంబ్ పేల్చాడు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. అదే జరిగితే.. […]
భారతీయ జనతా పార్టీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లింల కంటే వీధి కుక్కలకే ఎక్కువ గౌరవం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ ఎక్కడ ఉంటే అక్కడ ముస్లింలు బహిరంగ జైల్లో జీవిస్తున్నట్టే ఉందని వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం గుజరాత్ ఖేడాలోని ఉందేలా గ్రామంలో ముస్లింలపై పోలీసులు జరిపిన దాడుల్ని ప్రస్తావిస్తూ ఈ […]
తెలంగాణ గవర్నర్ తమిళిసైకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదరడం లేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ మిత్ర పార్టీ, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యుడిని గవర్నర్ పీఆర్వోగా పెట్టుకోవడం చాలా అక్రమమని అన్నారు. ఈ వ్యవహారంతో.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు రాజకీయంగా చాలా అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. అయితే,.. గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రోటోకాల్కు సంబంధించిన […]
హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఒవైసీకి జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పస్తూ.. ప్రకటన చేసింది. కానీ ఒవైసీ మాత్రం తనకు ఎలాంటి భద్రత అవసరం లేదని.. తాను స్వేచ్ఛగా జీవించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులకు బీజేపీతో సంబంధం ఉందని వెల్లడి కావడంతో ఒవైసీ విమర్శల దాడిని […]
ఉత్తర్ ప్రదేశ్ లో నిన్న ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన ఎంపీ, ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనలంగా మారింది. ఈనేపథ్యంలో ఈరోజు పార్లమెంట్ లో ఎంపీ అసదుద్దీన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూపీ కాల్పుల ఘటన నేపథ్యంలో అసదుద్దీన్కి ‘జడ్’ కేటగిరీ భద్రత కల్పిస్తూ శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఓవైసీ వాహనాలపై దాడి జరిగిన […]
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం అయిన ఎంఐఎం ఛీఫ్, ఎంపీ అసదుద్దీన్పై కొందరు దుండగులు తుపాకులతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది. అసలే ఎన్నికల సమయం కావడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై కేంద్రం సైతం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భద్రతను సమీక్షించింది. అలాగే వెంటనే అమలులోకి వచ్చేలా అతనికి CRPF యొక్క Z కేటగిరీ భద్రతను […]
యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా AIMIM చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆయన వాహనంపై గుర్తు తెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఒవైసీ మీరట్లోని కితౌర్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఛిజారసీ టోల్ గేట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ గేట్ వద్దకి రాగానే మొత్తం నలుగురు వచ్చి కారుపై కాల్పులు జరిపారని ఆయన వెల్లడించారు. తనపై పిరికిపందలు […]
హైదరాబాద్- మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నాక, తిరిగి ఢిల్లీ వెళ్తుండగా దుండగులు అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్పై కాల్పులు జరిపారు. ఐతే ఈ కాల్పుల ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని కిథౌర్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా చిజార్సీ టోల్ గేట్ వద్ద ఈ కాల్పుల ఘటన […]
MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీపై దుండగులు కాల్పులు జరిపారు. ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్లను కూడా పేల్చేశారు. ఆయన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీరట్ లోని కితౌర్ ప్రాంతంలో ఎన్నికలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అసదుద్దీన్ కారుపై దాదాపు 3 నుంచి 4 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ‘ఛాజర్సీ టోల్ ప్లాజా వద్దకు చేరుకోగానే.. ఇద్దరు దుండగులు నా కారుపై కాల్పులు జరిపారు. […]