జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సక్సెస్ఫుల్గా ప్రారంభమైంది. సమ్మిట్ మొదలైన కొద్దిసేపటికే ఓ సంస్థ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
విశాఖపట్నంలో రేపటి నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి రోజా చేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..!