ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇటీవల సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ది పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా పలు కీల్ నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న కొన్ని సమస్యలపై జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ వార్తతో ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న కొన్ని సమస్యలపై జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సచివాలయంలో మంగళవారం మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. పెండింగ్ బిల్లులన్నీ నెలాఖరులోగా పూర్తి చేయాలని సిఎం ఆదేశించినట్లు ఉప సంఘం తెలిపింది.
ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏపీ సీఎం జగన్ తీపి కబురు అందించారు. నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పిన జగన్.. కేవలం మాటల వరకే పరిమితం కాకుండా చేతల్లో కూడా అమలు చేసి చూపిస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో ఏ రాష్ట్రంలో లేనంత బాగా అమలు చేస్తున్నారన్న ప్రశంసలు దక్కుతున్నాయి. విద్య ఎంత ముఖ్యమో, వైద్యం కూడా అంతే ముఖ్యం అని నమ్మిన జగన్.. అందుకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. తాజాగా మెడికల్ […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు ఎంత అసంతృప్తిగా ఉన్నారో.. ‘చలో విజయవాడ’ కార్యక్రమంతో అర్థం అయ్యింది. ఉద్యోగులను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించి కూడా విఫలం అయ్యింది. అయితే ఉద్యోగుల నిరసన సమయంలో అక్కడక్కడా కాస్త ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా.. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి మీద విమర్శలు చేశారు. సజ్జల ఎవరని ఉద్యోగులు ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. […]
ఉద్యోగులు పంతం నెగ్గించుకున్నారు. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం అయ్యింది. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ విజయవంతైనట్లు పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు. పోలీసుల అడ్డంకులు, నిర్బంధాలను దాటుకుని సుమారు 50 వేల మంది ఉద్యోగులు విజయవాడ వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.ఇకపై మంత్రుల కమిటితో చర్చలు జరిపేది లేదని స్టీరింగ్ […]
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ యుద్ధం మరింత ముదురుతోంది. ఈనెల 3న ఛలో విజయవాడ కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను, ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే ప్రధానంగా పట్టు బడుతున్నాయని.. అయితే ఆ డిమాండ్లకు కాలం చెల్లిందని తెలిపారు. అంతేకాక ఇప్పటికే ఉద్యోగుల […]
పీఆర్సీ, ఉద్యోగులు ఆందోళనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. పీఆర్సీ అమలుతో సహా ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశాం. ఉద్యోగ సంఘాలతో ఆ విషయాలను ముందుగానే మాట్లాడాం అని సీఎం జగన్ తెలిపారు. అయితే ఈ సమావేశంలో ఉద్యోగుల సమ్మె విషయంపై గాని, వారి ఆందోళన విషయం, చర్చల విషయం పై గానీ సీఎం జగన్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగుల సమ్మె విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికి […]