ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా పార్టీల అధినేతలను సంప్రదిస్తున్నారు ఆశావాహులు.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రముఖ సామాజిక వేత్త బండ్లపల్లి మదన మోహన్ రెడ్డి. ఇక ఇప్పటికే మదన మోహన్ రెడ్డి పలువురు నాయకులను, విద్యావేత్తలను కలిసి తనకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నారు.
తెలుగు హీరోగా నాగార్జున ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. నిర్మాతగానూ ఫేమ్ సంపాదించారు. ప్రస్తుతం తను హీరోగా చేసిన ‘ద ఘోస్ట్’ మూవీని విడుదలకు సిద్ధం చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా.. దసరా కానుకగా అక్టోబరు 5న థియేటర్లలోకి రానుంది. ఇకపోతే నాగ్.. రాజకీయాల్లోకి వస్తారని, ఎంపీగానూ పోటీ చేస్తారని గత కొన్నాళ్ల క్రితం న్యూస్ బయటకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ప్రమోషన్ లో మాట్లాడుతూ.. తన పొలిటికల్ ఎంట్రీపై నాగ్ […]