సమాజంలో డాక్టర్లను దైవంతో సమానంగా చుస్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ వైద్యుడు వ్యసనాలభారిన పడ్డాడు. రోగుల జబ్బులను, మధ్యపానం, ధూమపానం వంటి వ్యసనాలను దూరం చేసి వారి ఆరోగ్యాలను మెరుగుపరిచే వైద్యుడు జూదానికి బానిసయ్యాడు.
స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆనందోత్సాహాలతో గడిపిన విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు ప్రమాదానికి గురయ్యింది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
పెళ్లై భర్తా పిల్లలతో ఆనందంగా సాగుతున్న సంసారాల్లో అక్రమసంబంధాలు నిప్పులు పోస్తున్నాయి. అక్రమసంబంధాలకు పాల్పడుతూ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇదే రీతిలో ఓ మహిళ తన ప్రియుడ్ని దారుణంగా చంపింది.
పేదింట్లో పెద్ద కష్టం వచ్చిపడింది. తమ కొడుక్కి అరుదైన వ్యాధి రావడంతో కన్నీరుపెడుతున్నారు తల్లిదండ్రులు. వైద్యం చేయించే స్థోమత లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకు అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆ కుటుంబం విలవిలలాడిపోయింది. కన్న తల్లే స్వయంగా తలకొరివి పెట్టింది. కన్న కొడుక్కు తలకొరివి పెట్టాల్సిన దౌర్భాగ్యం ఎదురవడంతో వెక్కి వెక్కి ఏడ్చింది.
అంబులెన్స్ డ్రైవర్లు కీలక సమయాల్లో చాకచక్యంగా, సాహసాలు ప్రదర్శించి పేషెంట్ ల ప్రాణాలను కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఇదే విధంగా ఓ అంబులెన్స్ డ్రైవర్ అసాధారణ పరిస్థితుల్లో పేషెంట్ ను ఆసుపత్రికి తరలించాడు.
ప్రమాదం ఏవైపునుంచి ముంచుకొస్తుందో తెలియదు. ఆకస్మాత్తుగా చోటుచేసుకునే ప్రమాదాలు తీరని శోకాన్ని మిగుల్చుతాయి. నిత్యం ఏదో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూ అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తుంటాయి.
ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలను చేపట్టింది. ఇప్పటికే దాదాపు 18 లక్షలకు పైగా ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణ పనుల్లో కదలిక తెచ్చేందుకు లబ్థిదారులకు అడ్వాన్స్ గా రూ. 20 వేలు ప్రభుత్వం అందించనుంది.
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పున:ప్రారంభం కానున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని స్కూల్ టైమింగ్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది.