ప్రస్తుతం సామాన్యుడు బయటికి వెళ్లి ఏది కొన్నాలన్నా భయపడే పరిస్థితి నెలకొంటుంది.. గత ఏడాదితో పోలిస్తే నిత్యవాసర సరుకుల ధరలు చుక్కలనుంటుతున్నాయి. దానికి తోడు ఇంధన ఖర్చు, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.. దీంతో సగటు మనిషి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు.
ఓటీటీల్లో మితిమీరిన శృంగార సన్నివేశాలు, ఘాటు సన్నివేశాలు ఎక్కువైపోయాయి. అశ్లీల కంటెంట్ తో పాటు అసభ్యకరమైన పదజాలాన్ని వాడేస్తున్నారు. దీంతో పలువురు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర మంత్రి ఓటీటీ కంటెంట్ క్రియేటర్లకు హెచ్చరికలు జారీ చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రాజకీయాలకు గడ్ బై చెప్పి ప్రస్తుతం ఆయన సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయనను రాజకీయ ప్రముఖులు కలిసి చర్చించడం చూస్తూనే ఉన్నాం.
ప్రస్తుతానికి ఫ్రీ ఛానెల్స్/పే చానెల్స్ ఏవి చూడాలన్నా సెట్ టాప్ బాక్స్ తప్పనిసరి. దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయబడుతున్న ఫ్రీ-టు-ఎయిర్ ఛానెళ్ల కోసం కూడా వినియోగదారులు సెట్ టాప్ బాక్స్ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే.. రాబోవు రోజుల్లో సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండానే టీవీ చానెల్స్ చూసే అవకాశం కల్పించబోతోంది కేంద్ర ప్రభుత్వం.
‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022’గా మెగాస్టార్ చిరంజీవి ఎంపికైన సంగతి తెలిసిందే. 2022 సంవత్సరానికిగాను భారతీయ సినీ పరిశ్రమ గర్వించదిగిన వ్యక్తిగా చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇదివరకే ప్రకటించారు. అయితే.. తాజాగా, మెగాస్టార్.. ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా అవార్డ్ స్వీకరించారు. ఈ సందర్బంగా మెగాస్టార్ వేదికపైనే భావోద్వేగానికి […]
ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులకు ప్రభుత్వాల నుంచి శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే చాలా మంది దీపావళి బోనస్లు కూడా ప్రకటించారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరికొంత మంది ఉద్యోగులు చేరారు. వారికి ఏకంగా 78 రోజుల జీతాన్ని బోనస్గా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అవును ఆ శుభవార్త చెప్పింది రైల్వే ఉద్యోగులకే. కేంద్ర కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో వెల్లడించారు. అయితే ఈ బోనస్ నాన్ […]
సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా నకీలీ వార్తల వ్యాప్తిని అడుకునేందుకు ఎప్పటికప్పుడు కేంద్రం చర్య తీసుకుంటుంది. నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఛానెళ్లపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని ఛానెళ్లను కేంద్రం ప్రభుత్వం నిషేధించింది. తాజాగా మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. 202122 కాలంలో అసత్య వార్తలను ప్రసారం చేస్తున్న 94 యూట్యూబ్ ఛానెళ్ల పై కేంద్రం నిషేధించింది. వీటితో పాటు 19 […]
న్యూ ఢిల్లీ- భారత దేశంపై విషపూరిత ప్రచారం చేస్తూ, తప్పుడు అంశాలను వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ చానల్స్ పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. దేశంపై దుష్ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ చానళ్లు, రెండు వెబ్సైట్లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటించింది. నిఘా వర్గాల సహకారంతో సదరు యూట్యూబ్ చానల్స్, వెబ్ సైట్లను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో 20 యూట్యూబ్ చానళ్లను నిలిపివేయాల్సిందిగా సోమవారమే యూట్యూబ్ సంస్థకు ఆదేశాలు […]
టీ-20 ప్రపంచ కప్ 2021 ముగిసింది. ఈ మెగాటోర్నీ ముగిసిన రెండు రోజులకే ఐసీసీ (ICC) వచ్చే దశాబ్ద కాలానికి ప్రధాన టోర్నీల షెడ్యూల్ విడుదల చేసింది.ఈ మెగాటోర్నీలకు వివిధ దేశాలని ఎంపిక చేసింది. ఇక, భారత్ కు అత్యధికంగా మూడు సార్లు ఐసీసీ టోర్నీ నిర్వహించే అవకాశం వచ్చింది. వచ్చే పదేళ్లలో 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికల్ని ప్రకటించింది. 2024 టీ20 వరల్డ్ కప్ను వెస్టిండీస్, అమెరికా క్రికెట్ బోర్డులు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఒక ఐసీసీ […]