రెండేళ్ల క్రితం కరోనా సృష్టించిన ఆరాచకం అంతాఇంతా కాదు. ఆ మహమ్మారి దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కరోనా దెబ్బకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇబ్బందులు పడ్డారు. కరోనా కారణంగా కొందరు సెలబ్రిటీలు మరణించిన సంగతి తెలిసిందే. మరికొందరు ఈ మహమ్మారి బారిన పడి తిరిగి కోలుకున్నారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ నటికి మరోసారి కరోనా పాజిటీవ్ అని తేలింది.
ఇండస్ట్రీని వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మృత్యువాత పడుతుండటం విచారకరం. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ఒకరు మృతి చెందారు. వివరాలు..
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ శుక్రవారం (డిసెంబర్ 30)న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ఇంటికి వెళ్తుండగా రూర్కీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు, పంత్ కు నిద్ర రావడం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ డెహ్రడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని పరామర్శించడానికి వచ్చారు బాలీవుడ్ నటులు. పంత్ తో పాటుగా అతడి తల్లి, […]
ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్స్ గా నిలిచి ఆశ్చర్యపరుస్తుంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు భారీ అంచనాల మధ్య అధిక బడ్జెట్ తో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోతుంటాయి. దీనంతటికి కారణం కంటెంట్. సినిమాలో దమ్ముంటే చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంటాయి. అదే సినిమాలలో కంటెంట్ లేకుంటే మాత్రం వందల కోట్లతో సినిమాలు తీసినా నేలపైనట్లే అనుకోవచ్చు. ఎందుకంటే.. ఈ […]
SS Rajamouli: గత రెండు దశాబ్థాల నుంచి తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. కృషి, పట్టుదలతో దేశంలోని నెంబర్ వన్ దర్శకుల్లో ఒకరిగా మారారు. ఎంతో మంది స్టార్ దర్శకులకు కూడా సూర్తిగా నిలుస్తున్నారు. రాజమౌళికి అన్ని భాషల్లోని నటీ,నటులతో పాటు మిగిలిని అన్ని శాఖల వారితో మంచి పరిచయాలు ఉన్నాయి. అలాంటి వారిలో కశ్మీర్ ఫైల్స్ ఫేమ్, బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఒకరు. తాజాగా, అనుపమ్ ఖేర్ రాజమౌళి ఇంటికి […]