విశాఖలో దారుణం నెలకొంది. వాలంటీర్ ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ సంఘటన నగరం మొత్తం కలకలం రేపింది. వృద్ధురాలు హత్యగావింపబడినట్లు సీసీ కెమెరాలోని దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మార్కెట్లోకి నకిలీ సిగరెట్స్ వచ్చాయి. లోకల్, ఇంపోర్టెడ్ అన్నిటినీ కవర్ చేస్తూ.. ఒరిజినల్ బ్రాండ్స్కి ఏమాత్రం తగ్గని విధంగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. వాటిని చూసి విజిలెన్స్ అధికారులు సైతం షాక్ అయ్యారు.
ఏపీలో రాజకీయ నాయకుల మధ్య చోటుచేసుకుంటున్న వ్యక్తిగత విమర్శలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీని ఉద్దేశిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్యోన్యంగా సాగుతున్న భార్యాభర్తల జీవితాల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. నిండు నూరేళ్లు తోడుగా ఉంటాడనుకున్న తన భర్త లోకం విడిచి వెళ్లాడు. దీంతో ఆమె విషాదంలో మునిగిపోయింది.
కార్పోరేట్ పాఠశాలల్లో విద్యార్థులను తరలించడానికి బస్సులను ఏర్పాటు చేస్తారు ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రభుత్వ స్కూల్ లో మొదటిసారిగా స్కూల్ బస్సు అందుబాటులోకి వచ్చింది. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వేసవికాలం రద్దీ కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ రైళ్లను నడుపుతోంది. ప్యాసెంజర్స్ రద్దీ బాగా ఉండే ప్రాంతాలలో ఈ స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు తెలుస్తుంది. రద్దీ ఎక్కకువగా ఉన్నకారణంగా ఈరైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
రాయలసీమ వాసులకు శుభవార్త అందుతోంది. రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి మరో ముందడుగు వేసింది రాష్ర ప్రభుత్వం. ఏంటా శుభవార్త అనుకుంటున్నారా..! అయితే కింద చదివేయండి.
ఆర్టీసీ బస్ ప్రయాణీకులకు ఎంతో సురక్షితం.. ప్రైవేల్ వాహనాల్లో ప్రయాణాలు మానండి.. ఆర్టీసీ బస్ లో ప్రయాణించండి అంటూ అధికారులు తెగ ప్రచారాలు చేస్తుంటారు. కానీ కొంత మంది డ్రైవర్లు, కండక్లర్ల అనుచిత ప్రవర్తన వల్ల ఎంతో మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే మానసికంగా కృంగిపోవడం.. డిప్రేషన్ లోకి వెళ్లిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడులు చేస్తున్నారు.. తమను తాము శిక్షించుకుంటూ చనిపోతున్నారు.