సాధారణంగా మనం గుళ్లలో శివలింగాల చుట్టూ నాగుపాములు ప్రదక్షిణలు చేయడం, శివలింగానికి చుట్టుకుని ఉండటం లాంటి అద్భుతాలను మనం చూసే ఉన్నాం. కానీ కొన్ని కొన్ని అద్భుతాలను మాత్రం మనం చూసే దాక అంత ఈజీగా నమ్మలేం. భారతీయ సనాతన సంప్రదాయంలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి అద్భుత సంఘటనే మన తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకుంది. శివాలయంలో అర్దరాత్రి వేళ ఆలయంలో వెండి నేత్రాలు ప్రత్యక్షం అయ్యాయి. దాంతో భక్తులు తండోపతండాలుగా చూడటానికి వస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. […]
ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయకు బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. టెన్స్ క్లాస్ ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో ఇటీవల ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటీషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు కోర్టు నారాయణ బెయిల్ రద్దు చేయడమే కాదు.. నవంబర్ 30 లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఏపిలో […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటించారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్కో ప్రాజెక్టు మూడో యూనిట్ బటన్ నొక్కి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నేలటూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. ద్యుత్ ఉత్పత్తి అంశంలో నేడు మరో ముందడుగు పడిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్కో మూడో యూనిట్ 800 మెగావాట్ల ప్లాంటు జెన్ కో […]
అంతరిక్ష పరిశోధన కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ ఇస్రో. ఈ సంస్థ దేశ అభివృద్ది లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ది చేసేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థలో ఒకటిగా ఇస్రో నిలుస్తుంది. ఇస్రో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నెల 23 మరో రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్దమైంది ఇస్త్రో. బ్రిటీష్ స్టార్టప్ ‘వన్ వెబ్’ సంస్థకు సంబంధించిన 36 శాటిటైల్లను ఏక కాలంలో అంతరిక్షంలోకి […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్ని కఠిన చట్టాలను తీసుకు వస్తున్నా ప్రతిరోజూ ఎక్కడ అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ మంత్రి విడుదల రజినీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. కాకపోతే మంత్రి ఇన్నోవా స్వల్పంగా దెబ్బతిన్నది. ప్రస్తుతం ఏపీ ఆరోగ్య శాఖా మంత్రి విడుదల […]
సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో ఏ మూల ఏ విషయం జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. అయితే, దీనితో ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని వార్తలు నిజమా? కాదా? అని నిర్థారణ చేసుకోకముందే చాలా మంది వాటిని షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఫేక్ వార్తల గొడవ మరింత ఎక్కువవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ‘అసని’ తుఫాన్ సృష్టిస్తున్న బీభత్సము అందరకి తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు […]
పూజారి కాలు తన్నులకు మోక్షం.. వినటానికి నమ్మశక్యంలేని ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని నమ్మే జనాలు నేటి సమాజంలో ఇంకా ఉన్నారు. అయితే తాజాగా కర్నూలు జిల్లాలోని సిద్ధరామేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలోనూ ఇలాంటి నమ్మకాలే అమల్లో ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గంలోని చిన్నహోతూరులో సిద్ధరామేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం ఏప్రిల్ మాసంలో స్వామివారికి ఘనంగా రథోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల ముగింపులో భాగంగా శివపార్వతుల కల్యాణం జరుగుతుంది. […]
చేపలు పట్టడం కొందరికి సరదా అయితే.. మరికొందరికి అదే జీవనోపాధి. ఎందరో మత్స్యకారులు చేపల వేట మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చేపలు పట్టడం కోసం సముద్రంలోకి వెళ్లి రోజులు తరబడి అక్కడే గడుపుతారు. వలకు ఏదైనా చిక్కితేనే ఇంటికి వస్తారు. అలా.. మత్స్యకారుల వాళ్లకు చిక్కే చేప ఎన్ని కిలోలు ఉంటుంది..? పది.. ఇరవై.. యాభై.. మహా అయితే వంద కిలోలు..! కానీ విశాఖ జిల్లాలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారులకు… ఓ భారీ టేకు […]
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆరడుగుల ఆజానుబాహుడు, కండలు తిరిగిన దేహం, బాడీ బిల్డర్ను తలపించే స్ట్రక్చర్, ఫుల్ అండ్ ఫిట్నెస్, నో హెల్త్ ఇష్యూస్, ఇదీ మంత్రి గౌతమ్రెడ్డి టోటల్ హెల్త్ ప్రొఫైల్. అలాంటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయారంటే ఎవ్వరూ నమ్మలేకపోయారు. మేకపాటి గౌతమ్ రెడ్డి తన ఆరోగ్యం […]
ఈ మద్య కొంత మంది డబ్బు సంపాదించడం కోసం ఎదుటి వారి ప్రాణాలో పోయినా లేక్కబెట్టడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది కేటుగాళ్లు కల్తీ మద్యం, కల్తీ కల్లు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి మద్యం తాగిన వారు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాజవొమ్మంగి మండలంలోని లోదొడ్డి గిరిజన గ్రామంలో కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే […]