మనుషుల్లో రోజురోజుకు మానవత్వం చచ్చిపోతుంది. దీంతో అనేక మంది సరైన సమయంలో సాయం అందక చనిపోతున్నారు. రోడ్డు మీద కానిస్టేబుల్ కుటుంబం సాయం కోసం ఆర్జిస్తున్నా కూడా స్థానికులు పట్టించుకోకపోగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. జనానికి కష్టం వస్తే ముందుండేది పోలీస్. అలాంటి పోలీస్ ప్రమాదంలో ఉంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరం.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల కారణంగా పంట నష్టమే కాకుండా.. పలువురు అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు. ఏపీలో ఓ ఊరిలో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు.
ఈ మద్య కాలంలో దొంగలు చాలా తెలివి మీరారు.. ఎవరికీ ఎలాంటి అనుమానాలు రాకుండా రాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా తమ పని కానిచ్చేస్తున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. తెలివిగా తప్పించుకుంటున్నారు.
తల్లిదండ్రులు తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి బిడ్డ భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేస్తాయి. అలా ఇప్పటి వరకు ఎంతోమంది పేరెంట్స్ తీసుకున్న నిర్ణయానికి వారి పిల్లలు బలయ్యారు. తాజాగా అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి విషాద ఘటన ఒకటి జరిగింది.
తల్లిదండ్రులు.. తమ బిడ్డలను ఎంతో ప్రేమగా, ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. అయితే వారు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఇతర సందర్భాల్లో మందలిస్తుంటారు. మనస్తాపం చెంది కొందరు యువత ఇంటి నుంచి పారిపోతున్నారు. అలా వెళ్లిన వారిలో కొందరు అదృశ్యమవుతున్నారు.
ఆమె పేరు రాజేశ్వరి. గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఈ క్రమంలోనే కరోనాతో ఆమె భర్త మరణించాడు. అయితే రాజేశ్వరి స్థానికంగా ఉండే ఓ వ్యక్తి వద్ద వడ్డీకి డబ్బులు తీసుకుంది. వడ్డీ పేరుతో అతడు రాజేశ్వరికి దగ్గరై వివాహేతర సంబంధాన్ని నడిపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
మనిషికి ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హఠాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొంతమంది అనుకోని ప్రమాదాల వల్ల దుర్మరణం చెందుతున్నారు.