ఈ భూమి మీద తల్లి ప్రేమకు మించినది మరొకటి లేదు. అలానే ఈ భూలోకంలో ఏమి ఆశించకుండా మనుపై ప్రేమ చూపే వ్యక్తి తల్లి ఒక్కరే. తన సుఖాలను వద్దులుకుని బిడ్డల సంతోషం కోసమే అమ్మ ఆరాటపడుతుంది. అలా చిన్నతనంలో తనకు నీడ నిచ్చిన తల్లికే.. ఓ కుమారుడ నీడలేకుండా చేశాడు. ఆమె ఉండే ఇంటిని కూల్చేశాడు ఆ పుత్రరత్నం.
శివుడి ఆజ్ఞ లేనిది చీమ అయినా కుట్టదు అంటారు. ఈ భూమ్మీద జీవకోటికి ప్రాణ ప్రధాత ఈశ్వరుడు. అలాంటి శివుడికి ఎంతో ఇష్టమైన శివరాత్రి పర్వదినం నేడు. భక్తులు రకరకాల రూపాల్లో నేడు శివయ్య మీద తమ ప్రేమను చాటుకుంటుండగా.. ఓ యువకుడు సృష్టించిన అద్బుతం మాత్రం అందరిని అబ్బురపరుస్తుంది. ఆ వివరాలు..
ఇటీవల కాలంలో దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యల్లో మరణాలు సంబవిస్తున్నాయి.. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాలలో చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒకటి మరవక ముందే మరొకటి చోటుచేసుకోవడం, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఉంటుండడం అటు ప్రజలను, ఇటు అధికారాలను కలవర పాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా, అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం సెజ్లోని […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పరిపాలనను సాగిస్తున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. గత పాలకులు అందించలేని అనేక ఫలాలను రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్నారు. అందుకే ఆయన పరిపాలనపై ప్రజలతో పాటు ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా […]
గురువారం అనకాపల్లి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.500 కోట్లతో ఈ మెడికల్ కాలేజీని నిర్మించనున్నారు. అలానే రూ.470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాక రూ.16 కోట్లతో నర్సీపట్నంలోని రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగునాథుని పాలెం వద్ద ఏర్పాటు చేసిన […]
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల విషయంపై రచ్చ నడుస్తోంది. మూడు రాజధానులు కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటుంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంలో కుట్ర చేస్తున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలు ఏం కోరుకుంటున్నారో తేల్చేద్దామని వైసీపీ ప్రభుత్వం విశాఖ గర్జన పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులకు మద్దతుగా ఈ నెల 15న విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇక ఈ గర్జనలో అన్ని వర్గాలు పాల్గొంటాయని, అన్ని […]
పట్నం వాసుల సంగతి తెలియదు కానీ.. చిన్నప్పటి నుంచి పల్లెల్లో పెరిగిన వారు ఎవరైనా సరే.. పచ్చని పైర గాలిని, కాలుష్యం లేని పరిసరాలను, మట్టి వాసనను మర్చి పోలేరు. నేలతల్లితో ఉండే అనుబంధం వారిని అంత త్వరగా మరువనివ్వదు. జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా.. ఎన్ని ఆస్తులు సంపాదించిన పచ్చని పంట పొలాలు చూడగానే.. మనసు అటు పరుగుతీస్తుంది. మనకు తెలీకుండా మన కాళ్లు పొలాల వెంట నడుస్తాయి. తాజాగా ఈ కోవకు చెందిన […]
కదులుతున్న ట్రైన్ లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు.. పురుడు పోసి టాక్ ఆఫ్ ది సొసైటీగా నిలిచారు వైజాగ్ గీతం యూనివర్సిటీ మెడికల్ స్టూడెంట్ స్వాతి రెడ్డి. ఆ మహిళకు పండంటి ఆడ బిడ్డ జన్మించింది. మెడికల్ స్టూడెంట్ అయి ఉండి కూడా ఎలాంటి భయం లేకుండా పురుడు పోయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ఆమె చేసిన సహాయానికి, ధైర్య సాహసానికి అభినందిస్తున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి ప్రసవం చేసినప్పటి నుంచి ఆడ […]
ఇంకా డాక్టర్ చదువు పూర్తి కాలేదు, కానీ ఒక అద్భుతం చేసి డాక్టరమ్మ అయిపోయింది ఓ యువతి. రైలులో ప్రయాణిస్తుండగా ఒక మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో మెడిసన్ చదివిన ఓ యువతి డాక్టర్ అవతారం ఎత్తింది. దగ్గరుండి మరీ మహిళకి పురుడు పోసింది. ఈ ఘటన అనకాపల్లి సమీపంలో చోటు చేసుకుంది. వైజాగ్ లోని గీతం యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న స్వాతి రెడ్డి అనే మెడికల్ విద్యార్థిని.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న […]