ఈమె డిప్యూటీ సీఎం భార్య.. అయితేనేం హీరోయిన్స్ కేం తీసిపోని విధంగా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తాజాగా ఆమె ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నావీస్ ను అనిక్ష జైసింఘానీ అనే మహిళ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న అనిల్ జైసింఘానీను 72 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టి.. దాదాపు 720 కి.మీ దూరం వెంటాడి సినీఫక్కీలో అరెస్ట్ చేశారు.
సమాజంలో సామాన్యులకే కాక సెలబ్రిటీలకు కూడా భద్రత కరువవుతోంది. వేధింపులు, బ్లాక్ మెయిల్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ.. ఇలానే వేధింపుల పర్వానికి తెర తీసింది. ఏకంగా డిప్యూటీ సీఎం భార్యనే బెదిరించింది. ఆ వివరాలు..
భారతదేశానికి జాతిపిత మహాత్మాగాంధీ. ఆయన మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు తెల్లవారితో పోరాడారు. శాంతి, అహింస లనే ఆయుధంగా చేసుకుని ప్రాణాలకు తెగించి మరీ బ్రిటీష్ వారితో పారాడినారు. ఆయన పోరాట పటిమతో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. గాంధీ జీ త్యాగానికి గుర్తుగా ఆయనకు జాతిపిత అనే బిరుదు వచ్చింది. అయితే తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్ భార్య అమృత ఫడణవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆధునిక భారత జాతిపితగా అమృత […]