ఓ మంత్రి కాన్వాయ్లోని పైలట్ వాహనం అంబులెన్స్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ బోల్తా పడింది. అందులోని ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో
పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరికి గుర్తుకు వచ్చేది అంబులెన్స్. ఎవరైన ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ వచ్చి.. వారికి ఆస్పత్రులకు తీసుకెళ్తుంది. ఈ అబులెన్స్ పై రాసి ఉండే ఇంగ్లీష్ అక్షరాలు తిరగరాసి ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా?
ఆర్ధిక కష్టాలతో అల్లాడుతున్న కుటుంబాల్లో అనారోగ్యాలు చుట్టు ముడితే ఇక అంతే సంగతులు. ఇంకా దారుణం ఏమిటంటే చనిపోయిన తమ వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక మోసుకెళ్లిన ఘటనకు అనేకం జరిగాయి. తాజాగా మరో విషాదకర ఘటన బెంగాల్ లో చోటుచేసుకుంది.
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్య, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే ఆపత్కాలంలో ఆదుకునే వాహనం అంబులెన్స్. సకాలంలో చేరుకుని అనేక మంది ప్రాణాలను నిలబెడుతుంది. అటువంటి వాహనానికే ప్రమాదం జరిగితే.. అందులో మనుషులు ఉంటే.. పరిస్థితి ఊహించడానికే భయం కలుగుతోంది. కానీ
దేశంలో ఇటీవల కరోనా మరణాలు భయాందోళన సృష్టిస్తే.. ఇప్పుడు గుండెపోటు మరణాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వరుస గుండెపోటు మరణాలు కలవరం సృష్టిస్తున్నాయి. కారణాలు ఏవైనా కావొచ్చు.. చిన్నపెద్దా అనే తేడా లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభకు వారాహి మీద వెళ్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పవన్ రియాక్షన్ చూసిన జనాలు.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..