ఏపీలో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా సొంత పార్టీ మీదనే తిరుగుబావుట ఎగురవేసి చర్చనీయాంశంగా మారారు. తాజాగా రాజధాని విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులు కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్ నాగరాజు చేసిన ఇంటర్వ్యూలో రాజధాని విషయంలో తన అభిప్రాయమేంటో అనేది వెల్లడించారు. రాజధాని విషయంలో వైసీపీ […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఆరు నెలల్లోనేగా రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణాలు పూర్తి చేయాలన్న అంశంపై తాజాగా సోమవారం నాడు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఆరు నెలల్లో హైకోర్టును కూడా నిర్మించలేరని.. అలాంటిది రాజధాని నిర్మాణాలను ఎలా పూర్తి చేస్తారని ఈ సందర్భంగా ధర్మానసం.. ఏపీ హైకోర్టును ప్రశ్నించింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా.. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా.. […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇప్పుడు అంతా రాజధాని గురించే చర్చ. మూడు రాజధానులు కావాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని అధికార వైసీపీ పోరాడుతోంది. అయితే ఒకే రాజధాని కావాలంటూ టీడీపీ, జనసేన, బీజీపీ, ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలంటూ ఉత్తరాంధ్రవాసులు పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజధానిగా అమరావితినే అభివృద్ధి చేయాలంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ల పాదయాత్రకు గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున నిరసన […]
అమరావతినే ఏకైక రాజధాని చేయాలంటూ రైతులు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మూడు రాజధానులు, వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ శ్రేణులు సైతం తమ గళాన్ని వినిపిస్తున్నాయి. వైసీపీ వర్గాలు సైతం ర్యాలీలు చేస్తున్నాయి. అక్టోబర్ 15న విశాఖలో మహా గర్జన నిర్వహించనున్న విషయం తెలిసిందే. అమరావతి రైతుల పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా చేరుకుంది. అక్కడ అమరావతి రైతుల పాదయాత్రకు రెండోరోజు సైతం నిరసన సెగ తప్పలేదు. మొదటిరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం […]
ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా యన్టీఆర్ వర్శిటీపై రగడ కొనసాగుతుంది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు తెరపైకి మరోసారి అమరావతి రాజధాని అంశం పై పెద్ద ఎత్తున మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ విషయంలో జూనియర్ యన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు. జూనియర్ యన్టీఆర్ కి ఎంతో కష్టపడి […]
మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీకు నిజంగా దమ్ముంటే అమరావతికి ‘ కమ్మరావతి’ పేరు పెట్టరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా వర్నిలో తెలంగాణ కమ్మ సేవా సమితి ఆద్శర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆమె సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు చదువుకున్నవాడివైనా అమరావతికి, కమ్మవారికి ఉన్న గత చరిత్ర ఏమిటో నీకు అర్థం కాదని అన్నారు. […]
మూడు రాజధానులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని.. 6 నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని కోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందించారు. హైకోర్టు తీర్పుపై రాజధాని […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతరుల మంత్రులకు కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా మంత్రులు ఆ శాఖలకు సంబంధించిన వ్యవహారాలను చూడనున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి సంబంధించిన శాఖలల్లో ఐటీ, పరిశ్రమలు, నైపుణాభివృద్ధి శాఖను మంత్రి సిదిరి అప్పలరాజుకు, లా అండ్ జస్టిస్ ను ఆదిమూలపు సురేష్ కు, జీఏడీ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు, పబ్లిక్ ఎంటర్ ప్రైజేస్, ఎన్ఆర్ ఐ ఎంపవర్మెంట్ […]
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించింది. 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. అంతే కాదు మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దుపై దాఖలైన 75 వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చింది. ఇది చదవండి: SP సర్ నాకు న్యాయం […]
పాములు అనగానే అందరికీ భయమే. కొందరైతే పాముని చూడగానే ఆమడ దూరం పరిగెడతారు. కానీ.., మహాశివరాత్రి పర్వదినం నాడు ఒకేసారి మూడు నాగుపాములు జనావాసాల్లోకి వచ్చేస్తే..! మనుషులకు హాని కలిగించాల్సిన ఆ పాములు, ఏకంగా ఆశీర్వాదం అందిస్తే..! అది శివయ్య లీల అనుకోకుండా ఉండగలమా? మహారాష్ట్రలోని అమరావతి జిల్లా హరిసల్లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మహాశివరాత్రి నాడు అంతా భక్తి పారవశ్యంతో ఉండగా.. హరిసల్ గ్రామస్థులకు ఒక భయానక దృశ్యం కనిపించింది. […]