ఈ మద్య దేశ వ్యాప్తంగా బాంబు దాడులు విపరీతం అవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నేతలను టార్గెట్ చేసుకొని ప్రత్యేర్థులు వారిపై కాల్పులు జరపడం.. బాంబు దాడులు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ప్రపంచంలోనే పెద్ద సమ్మేళనం అయిన కుంభమేళాను చూసేందుకు బంధువు ఆహానిస్తే ఆనందంగా వెళ్లిన యువతి జీవితం ఊహించని విధంగా నాశనమైపోయింది. మనోళ్లే కదా అని గుడ్డిగా నమ్మిన పాపానికి కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేసి, ఆ దారుణాన్ని వీడియో తీసి, దాన్ని అడ్డం పెట్టుకుని రెండేళ్లుగా ఆ యువతికి నరకం చూపించాడో దుర్మార్గపు పోలీసు. జీవితంపై విరక్తి చెందిన ఆమె గంగా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా ఈ దారుణం బయటపడింది. వివరాలు.. మీర్జాపూర్ […]