నేటికాలంలో మద్యం తాగే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రభుత్వాలకు వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం ఈ మద్యం నుంచే వస్తుంది. కొందరికి మద్యం చుక్క పడనిదే రోజు ప్రారంభం కాదు. అలానే చాలా మంది స్నేహితులు పార్టీలు చేసుకుంటున్నారంటే మద్యం తప్పనిసరిగా ఉంటుంది. తాజాగా మద్యం ప్రియులకు ఓ శుభవార్త వచ్చింది.
తాగిన మత్తులో మందుబాబులు కొట్టుకోవడం గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఒక బార్లో సిబ్బందికి, మందుబాబులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్తా పెద్ద గొడవగా మారింది.
మద్యానికి బానిసైన వారిలో మార్పు తెచ్చేందుకు నడుం బిగించారో జాయింట్ కలెక్టర్. మద్యం తాగడం వల్ల వచ్చే సమస్యలను చెప్పి వారితో మందు మాన్పించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
మద్యం కారణంగా చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అలానే మరెన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి.. నరకయాతన అనుభవిస్తున్నాయి. కుటుంబం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న మద్యం తాగడం మాత్రం కొందరు మానరు. కుటుంబ సభ్యులు చెప్పే మాటలకు కొందరు కొంతకాలం మానేసి తిరిగి ప్రారంభిస్తారు. ఇలా మంగమ్మ శపథం చేసిన ఎందరో మద్యంలో మునిగి తేలుతున్నారు. వారందరికి ఆదర్శం తమిళనాడుకు చెందిన వ్యక్తి.
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, వాటి పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమమే ‘ప్రజావాణి’. అలాంటి ఓ ప్రోగ్రామ్లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఆ కార్యక్రమంలో ఒక యువకుడు ఇచ్చిన ఫిర్యాదుకు అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..!
తెలుగు ప్రజలు సంతోషంగా జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి. సన్నాయి చప్పుళ్లు, గింగిరెద్దుల విన్యాసాలు, కోడిపందెలు. ఇలా చాలా రకాల కార్యక్రమాలతో ప్రజలు అనందంగా సంక్రాంతి పండగను జరుపుకుంటారు. ఇదిలా ఉంటే ఈ పండగ వేళ మద్యం ప్రియులకు పండగనే చెప్పాలి. ఇష్టమొచ్చిన బ్రాండ్ తాగుతూ తాగుబోతులు పండగంటే ఇదేరా అని చెప్పుకుంటుంటారు. ఇకపోతే సంక్రాంతి పండగ నేపథ్యంలో మద్యం ప్రియులకు WHO దిమ్మతిరిగే వార్తను చెప్పింది. అసలు WHO ఏం చెప్పింది. విషయం ఏంటనే పూర్తి […]