టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘గాడ్ ఫాదర్’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దసరా పండుగ సందర్బంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చిరంజీవిని ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే.. అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారి వివాదాలకు దారి తీశాయి. దీంతో మెగా అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు గరికపాటి మాటలను తప్పుపట్టి.. ఆయన గురించి ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో […]
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు విచ్చేశారు. సాధారణంగా ప్రవచన కర్తలు చాలా సౌమ్యంగా ఉంటారు. కానీ ఈ కార్యక్రమంలో గరికపాటి వారు సహనం కోల్పోయి వ్యవహరించారు. గరికపాటి గారికి సెల్ఫీల కోసం ఎగబడడం అంటే ఇష్టం ఉండదు. గతంలో ఆయన మీద అభిమానంతో కొంతమంది సెల్ఫీల కోసం ఎగబడితే […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పేరు బాగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న గరికపాటి.. అదే స్టేజ్పై ఉన్న మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. స్టేజ్పై గరికపాటి నరసింహారావు ప్రసంగం ప్రారంభిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో ఫొటోలు దిగుతూ ఉన్నారు. అప్పుడు గరికపాటి చేస్తున్న ప్రసంగంపై ఎవరూ ఆసక్తి చూపకుండా చిరంజీవితో ఫొటోలు దిగడం, దిగుతున్న వారిని […]
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎంతో గొప్పగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నిర్వహించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, వీ హనుమంతరావు, గరికపాటి నరసింగారావు వంటి ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. 17 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరుగుతూ వచ్చిన ఈ కార్యక్రమం.. ఈ ఏడాది ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో […]
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అట్టహాసంగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నిర్వహించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 17 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతూ వచ్చింది. ఈ ఏడాది మాత్రం ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆ బాధ్యత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ, వీ హనుమంతురావ్, మెగాస్టార్ చిరంజీవి […]
హర్యానా గవర్నర్ బండారు దంత్తాత్రేయ గత ఆదివారం నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్కళ్యాణ్, ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మాట్లాడుకోలేదని, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలకు చెక్ పెట్టారు మంచు విష్ణు. ఆ రోజు వేదికపై ఇద్దరు ఎడమొఖం, పెడమొఖం ఉన్న దృశ్యాలు మీడియాలో ప్రసారం అయ్యాయి. మా ఎన్నికల నేపథ్యంలోనే ఇద్దరు ఇలా ఉన్నారని అంతా భావించారు. ఇదే విషయాన్ని మంచు విష్ణు సోమవారం ప్రెస్మీట్లో ప్రస్తామించారు. పవన్తో […]
‘మా’ లో మొదలైన ఎన్నికల రచ్చకి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించడంతో అంతా ఈ రచ్చ అక్కడితో ఆగిపోయింది అనే అనుకున్నారు. కానీ.., ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో గెలిచిన వారంతా పదవులకి రాజీనామా చేయడం, ఆ తరువాత ఎన్నికలు జరిగిన విధానంపై కూడా ఆరోపణలు చేయడంతో ‘మా’ గొడవ కొనసాగుతూనే వస్తోంది. ఇక ‘మా’ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్, మంచు కుటుంబ సభ్యుల […]
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో ఆదివారం ‘అలయ్ బలయ్’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే ‘మా’ అధ్యక్షుడిగా గెలుపొందిన మంచు విష్ణు కూడా వచ్చారు. కానీ ఇద్దరు ఒకరినొకరు పలకరించుకోలేదు. ఇదే విషయం నిన్న ప్రధాన వార్తాంశంగా నిలించింది. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన విభేదాల కారణంగానే ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారంటూ ప్రచారం జరిగింది. దీనికి తోడు ఇద్దరిని సన్మానించిన విధానం ఇప్పుడు చర్చనీయాంశంగా […]
మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రతి ఏడాది దసరా పక్క రోజ ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి అన్నీ రంగాల నుండి ప్రముఖులు హాజరు అవుతారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు సైతం అన్నీ గొడవలను మర్చిపోయి.., ఈ ఒక్కరోజు ఆప్యాయంగా ఒకరిని ఒకరు కౌగిలంచుకుని మాట్లాడుకుంటారు. ఈసారి కూడా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఇదే రీతిలో జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య […]