మంచి చదువు చదువుకొని సమాజంలో మంచి పొజీషన్లో ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు.. కానీ పరిస్థితుల కారణం, ఆర్థిక ఇబ్బందుల వల్ల మద్యలోనే చదువు ఆపిన వారు ఎంతోమంది ఉంటారు.
ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. ఈ క్రమంలోనే సమాజంలోని కొందరు హేళనకు కూడా గురి చేస్తుంటారు. అవమానాలు, హేళనలు ధైర్యంగా ఎదుర్కొన్ని విజయం సాధించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలానే ఓ ప్రొఫెసర్.. మిసెస్ క్వీన్ గా మారింది.
ఇతడు అతని స్నేహితుడిపై భార్యపై మోజుపడ్డాడు. ఎలాగైన ఆమెతో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. ఆ దిశగా ప్రయత్నాలు మొదటు పెట్టాడు. కానీ, అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే అతను మనసుపడ్డ వివాహిత ఫోన్ చేసి రాత్రి ఇంటికి రావాలంటూ చెప్పింది. ఆమె చెప్పినట్టే ఆ రోజు రాత్రి ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత జరిగింది ఇదే.
ఈ మద్య తరుచూ విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే టెక్నికల్ ఇబ్బందుల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ టేకాఫ్ అయిన తర్వాత సమస్యలు తలెత్తడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు.
మూడేళ్ళ వయసున్న చిన్నారిని జర్మనీ ప్రభుత్వం తమ కస్టడీలోకి తీసుకుంది. తమ బిడ్డను తమకు ఇప్పించండి అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు. అసలు కస్టడీలో పెట్టేంత తప్పు ఆ చిన్నారి ఏం చేసింది? అసలేం జరిగింది?
ఈ మద్య పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని మానవ తప్పిదాల వల్ల అయితే మరికొన్ని సాంకేతిక లోపాలు సంబవించడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. లోకో పైలెట్స్ సమస్యలను సకాలంలో గుర్తించడం వల్ల ప్రమాదాలు తప్పుతున్నాయి.
క్రికెట్ అంటే అభిమానించని వారు ఉండరు.. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఈ మద్య క్రికెట్ మైదానంలో పలు విషాదాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ మైదానంలో యువ ఆటగాళ్లు కన్నుమూస్తున్నారు.
ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు వివాహ బంధానికి తూట్లు పొడుస్తూ అక్రమ సంబంధానికి ఊపిరి పోస్తున్నారు. సొంత కాపురాన్ని పక్కన బెడుతూ అనేక మంది అక్రమ సంబంధాల మోజులో సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించి ప్రవర్తించిన ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తకు పంగనామాలు పెట్టి సొంత మరిదిపై కన్నేసింది. అలా తన మరిదితో చీకటి కాపురాన్ని నడపిస్తూ అతడు దూరం కాకుండా సరికొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టి చివరికి ఎటు కాకుండా పోయింది. […]
ఈ మద్య దేశంలో పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మానవ తప్పిదాల వల్ల కొన్ని.. సాంకేతిక లోపాల వల్ల మరికొన్ని రైళ్లు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఇటీవల శబరి ఎక్స్ ప్రెస్ కి పెను ప్రమాదం తప్పింది.. కొంత మంది ఆకతాయిలు గుంటూరు స్టేషన్ వద్ద పట్టాలపై రాడ్డు పెట్టి ఉండటాన్ని లోకో పైలెట్ గుర్తించి అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ మద్యనే షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైలు లో […]
దీపావళి పండగ సందర్భంగా ఆహ్మదాబాద్ లోని కొందరు యువత రెచ్చిపోయి ప్రవర్తించారు. నడి రోడ్డుపై కార్లపై తిరుగుతూ టపాసులు పేల్చుతూ నానా హంగామా సృష్టించారు. వీరు చేసిన హంగామను కొందరు వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియోలు తిరిగి తిరిగి చివరికి పోలీసుల చెంతకు చేరాయి. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోడ్డుపై హంగామా సృష్టించిన యువతను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అదే రోడ్డుపై హంగమా సృష్టించిన ఈ […]