ప్రస్తుతం ఏపీలో ఆహా క్యాంటీన్లు హాట్ టాపిక్ గా మారింది. తక్కువ ధరకు పేద ప్రజలకు పట్టణాల్లో క్యాంటీన్ ద్వారా రుచికరమైన భోజనం అందుతుంది. అయితే దీని వల్ల ఎవరికి లాభం?
జగన్ ప్రభుత్వం పేద ప్రజల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. తాజాగా మరో కొత్త స్కీమ్ అమలు చేయడానికి సిద్ధం అయ్యింది.