పంట దిగుబడిని ప్లాస్టిక్ భూతం తినేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. రైతులు చేస్తున్న ఒక్క తప్పు వల్ల పర్యావరణం దెబ్బ తినడంతో పాటు భూసారం కూడా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పశువులు తినే గడ్డి చాలా ప్రధానమైంది. తినే గడ్డి బట్టే పశువుల పాల ఉత్పత్తి అనేది ఉంటుంది. మీకు తెలుసా.. పశువులు సమృద్ధిగా పాలు ఇవ్వాలంటే సూపర్ నేపియర్ గడ్డి బాగా ఉపయోగపడుతుందని. ఈ గడ్డి సాగు గనుక మీరు చేస్తే ఇక తిరుగుండదు. మార్కెట్లో ఈ గడ్డికి చాలా డిమాండ్ ఉంది.
ఆయన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరు. నెల అయితే చాలు.. రూ. లక్షల్లో జీతం వచ్చి పడుతుంది. అయినా అతనిలో ఏదో తెలియని అసంతృప్తి. ఉద్యోగంలో భాగంగా విదేశాల్లో ఉన్న మనసంతా సొంతూరిపైనే ఉండేది. అందుకే చివరకు లక్షల జీతం వదులుకుని వ్యవసాయంలోకి అడుగు పెట్టాడు ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీరు.
రైతులకు ట్రాక్టర్ తో చాలా అవసరం ఉంటుంది. వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా దుక్కి దున్నడానికి ట్రాక్టర్ ని వినియోగిస్తారు. అందరి రైతుల దగ్గర సొంతంగా ట్రాక్టర్ ఉండదు. ఊళ్ళో పెద్ద రైతులకు తప్ప చిన్న రైతులకు ఉండదు. దీంతో ట్రాక్టర్ ను అద్దెకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెలిసిన వాళ్ళ ట్రాక్టర్ అయితే తక్కువ డబ్బులకు ఇచ్చినా.. డ్రైవర్లు దొరకడం కష్టం. డిమాండ్ ఎక్కువ కాబట్టి ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు. ఆయిల్ రైతు కొట్టిస్తే.. […]
అన్నదాతలకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి పూర్తి బడ్జెట్లో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారని ఈ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గడిచిన 28 నెలల్లో 80 […]
ఆవు పేడ వల్ల ఉపయోగం లేదని మన వాళ్ళు కొంతమంది అంటుంటే.. ఆ ఆవు పేడనే ఇంధనంగా మార్చి ట్రాక్టర్లను తయారు చేసింది విదేశీ కంపెనీ. వ్యవసాయ భూముల్లో దున్నడానికి ట్రాక్టర్ల అవసరం ఎంతగానో ఉంది. దుక్కి దున్నడం, దమ్ము చేయడం వంటి పనులకు ఇప్పుడందరూ ట్రాక్టర్లనే వాడుతున్నారు. ఒకప్పుడంటే ఎద్దులని ఉపయోగించేవారు. టెక్నాలజీ పెరిగాక అందరూ ట్రాక్టర్లనే వాడుతున్నారు. అయితే పెరిగిపోతున్న చమురు ధరల కారణంగా ట్రాక్టర్లతో వ్యవసాయం చేయడం రైతులకు పెద్ద సమస్యగా తయారైంది. […]
మన దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడమే కాక.. దేశానికి అన్నం పెడుతున్న రంగం వ్యవసాయం. మన దేశంలో వ్యవసాయాన్ని జూదంతో పోలుస్తారు. అవును మరి.. నేల తల్లి మీద అమితమైన ప్రేమతో.. పండించే పంటను సొంత బిడ్డలా కాపాడుకుంటాడు రైతు. తీరా పంట చేతికి వచ్చి.. నాలుగు రూపాయలు మిగులుతాయనుకునే వేళ.. ప్రకృతి అయినా నష్టం కలిగిస్తుంది.. లేదా.. ప్రభుత్వాలు సరైన మద్దతు ధర కల్పించడంలో విఫలం అయ్యి.. రైతలకు తీరని అన్యాయం చేస్తాయి. అటు […]
భారత దేశం వ్యవసాయనికి పెట్టింది పేరు. ఇక్కడి ప్రజలు పురాతన కాలం నుంచి వ్యవసాయపైనే జీవిస్తున్నారు. అనేక వినూత్న పద్దతులతో వ్యవసాయం చేసి పంటలను సమృద్ధిగా పడించేవారు. వ్యవసాయానికి సంబంధించిన కొత్త ఉత్పత్తులు, పద్దతులను ఆవిష్కరించడంలో మన భారతీయులు ముందుంటారు. వ్యవసాయాన్ని సులభంగా మార్చేందుకు అనేక పద్దతులు కనిపెట్టారు. ఆలోచించే తత్వం ఉండాలి కానీ, ఆవిష్కరణలకు పెద్దగా చదువు అక్కర్లేదు. ఇదే విషయాన్నిచాలా సార్లు మన రైతలు నిరూపించారు. తాజాగా ఓ గ్రామీణ రైతు.. తనకు మాత్రమే […]
మన దేశంలో వ్యవసాయం అనేది అతి ప్రధానమైనది. ఎక్కువ శాతం మంది వ్యవసాయపైన ఆధారపడి జీవిస్తున్నారు. రైతులకు వ్యవసాయంతో పాటు పశు పోషణ కూడా ప్రధానమైనది. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పధకాలు, సంస్కరణలు తీసుకొచ్చాయి. వ్యవసాయం రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంటాయి. అలానే తాజాగా పశు పోషణ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో అవార్డును ప్రారంభించింది. దేశీయ జాతి ఆవులు, గేదేలను ప్రోత్సహించేందుకు […]