అత్త, మామలంటే అటు కోడలికి, ఇటు అల్లుడికి పడటం లేదు. దీంతో చిన్న విషయాల దగ్గరే కోడల్ని అత్తమామలు మందలించడం, మర్యాదలు లేదా కోరిన కోర్కెలు తీర్చడం లేదని అత్తారింటిపై అల్లుడు అలిగి భార్యను తన పుట్టింటికి పంపించకపోవడం ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది.
తాగు బోతు భర్తను మార్చుకునేందుకు ఇంట్లో ఆడవాళ్లు చేయని ప్రయత్నముండదు. చివరకు ఇంటి నుండి వెళిపోతామని బెదిరించినా కూడా భార్యనైనా వదిలేస్తారు కానీ మద్యాన్ని విడిచిపెట్టరు. కానీ తన తాగుబోతు భర్తను మార్చుకునేందుకు ఓ మహిళ చేయని సాహసం చేసింది.
కాలం మారినా, తరాలు మారినా దేశంలో ఎక్కడో అక్కడ దళితులపై జరిగే దాడులు మాత్రం ఎక్కడో ఓ చోట కొనసాగుతూనే ఉన్నాయి. కులం పేరుతో మతం పేరుతో గొడవలు జరుతూనే ఉన్నాయి.
సాధారణంగా బంధాలు, బంధుత్వాలు, ప్రేమానురాగాలు అనే పదాలకు దాదాపుగా కాలం చెల్లిందనే చెప్పాలి. ఇప్పుడు మానవ సంబంధాలు అన్నీ మనీ సంబంధాలే. రూపాయి లాభం లేకపోతే తోబుట్టువులను కూడా పలకరించని రోజులు ఇవి. మనిషి డబ్బు కోసం ఇంతలా దిగజారిపోతారా అని ముక్కున వేలేసుకునే ఘటన ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
దేశంలో కొంతకాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువ అవుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడ అక్కడ రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు బలి అవుతున్నారు. ఎవరో చేసిన చిన్న పొరపాటుకు కుటుంబ పెద్దని కోల్పోయి ఎన్నో కుటుంబాలు విధిన పడుతున్నాయి.
షాజాహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం ఎంతో ప్రేమతో నిర్మించి అపురూప కట్టడం తాజ్ మహల్. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ అందాలను చూడటానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు ప్రతిరోజూ అక్కడికి వెళ్తుంటారు. ఇటీవల తాజ్ మహల్ పై పలు వివాదాలు చెలరేగుతున్నాయి.
సాధారణంగా ఏదైనా నేరం జరిగితే.. పోలీసులు కేసును దర్యాప్తు చేసి సాక్ష్యాలను సేకరించి.. కోర్టులో ప్రవేశపడతారు. ఆ తర్వాత నిందితులకు శిక్ష పడుతుంది. ఇక తాజాగా ఓ కేసులో చిలుక సాక్ష్యం చెప్పడం వింతగా మారింది. ఆ వివరాలు..
ఈ భూ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు. అలానే ఆమె చూపించినంతగా మనపై ఎవరు చూపించరు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. అలా సాగించే జీవనంలో తనకు ఉన్న కోరికలు కలగానే మిగిలిపోతాయి. అయితే ఓ కొడుకు మాత్రం తన తల్లి కోరికను నిరవేర్చాడు.