కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథంకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలు చోట్ల ఆందోళన కారులు విధ్వంసం సృష్టించారు. రైల్వే స్టేషన్ లో రైళ్లను, అక్కడ ఫర్నీచర్లకు నిప్పు పెట్టారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆందోళన కారులు విధ్వంసం సృష్టించారు. కొన్ని గంటల పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్నిగుండాన్ని తలపించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. […]
Avula Subba Rao: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసకాండకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురు అభ్యర్థులతో నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు దిగిన ఫొటోలు బయటపడ్డాయి. దీంతో సుబ్బారావును ప్రకాశం జిల్లా కంభంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ అల్లర్లలో ఆయన పాత్ర ఉందనే అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుబ్బారావు డిఫెన్స్ […]
Agneepath: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీం దేశ వ్యాప్తంగా నిరసనలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు ఈ అగ్నిపథ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అగ్నిపథ్ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైళ్లు, రైల్వే స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తర భారతంలో మొదలైన ఈ నిరసనలు, దక్షిణ భారతానికి పాకాయి. శుక్రవారం ఉదయం వందల సంఖ్యలో ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ముట్టడించారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లను అడ్డుకోవటానికి […]
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణ రంగమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ అనే కొత్త ఆర్మీ నియామకాల పద్ధతిని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు స్టేషన్ ను ముట్టడించిన సంగతి తెలిసిందే. స్టేషన్ లోని ఫర్నిచర్ , షాపులను ధ్వంసం చేసి, పట్టాలపై ఆగి ఉన్న మూడు రైళ్లకు నిప్పులు పెట్టారు. ఈ క్రమంలో ఆందోళన కారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సికింద్రాబాద్ స్టేషన్ అగ్నిగుండాన్ని […]
Agnipath: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఆందోళనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దీంతో అన్ని రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలు మోహరించాయి. అంతే కాదు! గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లను హైదరాబాద్ శివారు ప్రాంతాల వరకే నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో విశాఖ నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో […]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనకారులు అల్లర్లకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్ధులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సెగ హైదరాబాద్ ను కూడా తాకడంతో ఆర్మీ అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి దూసుకెళ్లి ఆగి ఉన్న రైళ్లకు నిప్పు పెట్టి హింసను సృష్టించారు. భారీగా పోలీసులు మోహరించడంతో వారిపై ఆర్మీ అభ్యర్ధులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ధీటుగా స్పందించిన పోలీసులు నిరసనకారులపై […]
దేశానికి సేవ చేయాలనుకున్నాడు.. కానీ, దేశపౌరుల చేతిలోనే తిరిగిరాని లోకాలకు వెల్లిపోయాడు. బోర్డర్లో శత్రు దేశ సైనికులను మట్టు బెట్టాలనుకున్నాడు. కానీ, బుల్లెట్లకు బలయ్యాడు. దేశ సేవలో మరణిస్తే.. అమరుడయ్యాడు అనేవాళ్లు.. కానీ, ఇప్పుడు ఆందోళనలో తనువు చాలించాడు. అతనే 18 ఏళ్ల రాకేశ్. అగ్నిపథ్ ఆందోళనల్లో పోలీసుల తూటాలకు బలయ్యాడు రాకేశ్. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లాడు. అగ్నిపథ్కు కార్యక్రమానికి వ్యతిరేకంగా యువకులు ఆందోళనకు దిగడంతో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత […]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్ పథకంపై’ దేశవ్యాప్తంగా భద్రతా దళాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారినుంచి వచ్చిన వ్యతిరేకత హింసాత్మక కాండలకు దారితీసింది. అగ్నిపథ్ పథకం ప్రకటించినప్పటి నుంచి దేశం అగ్ని గుండంలా మారిపోయింది. నిరసనలు తెలుపుతున్న ఆర్మీ ఉద్యోగార్థులంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. ఆ అల్లర్లు, ఆందోళనలు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను తాకిన విషయం తెలిసిందే. వందల సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టడం, స్టాళ్లను […]
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్కు పాకింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్ను రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆర్మీ అభ్యర్థులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. ఫ్లాట్ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. స్టాల్స్, రైళ్లను తగులబెట్టారు. ఇక నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు […]
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా నిరసన సెగ తగులుతోంది. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్కు పాకింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్ను రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆర్మీ అభ్యర్థులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. ఫ్లాట్ఫారమ్ మీద ఉన్న రైళ్లపై రాళ్లు విసిరారు. స్టాల్స్ని, రైళ్లను తగులబెట్టారు. ఇక నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపడంతో.. […]