ప్రకాశం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రగొండ పాలెంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో.. దీన్ని వ్యతిరేకిస్తూ.. వైసీపీ నేతలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది.
మంత్రి ఆదిమూలపు సురేష్ కు ప్రమాదం తప్పింది. జీ20 సన్నాహక సదస్సులో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
వరుస మీటింగ్లు, కార్యక్రమాలకు అటెండ్ అవుతూ.. బిజీబిజీగా ఉండే మంత్రి ఆదిమూలపు సురేష్.. ఒక్కసారిగా సడెన్గా ఆస్ప్రతిలో కనిపించడంతో.. ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆస్పత్రిలో వీల్ చైర్లో కూర్చున్న ఆదిమూలపు సురేష్ ఫోటో నెట్టింట వైరలవుతుంది. దీనిపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. అసలు సురేష్కి ఏమైంది.. ఎందుకు ఆస్పత్రిలో ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో వైరలువుతోన్న ఫోటోపై మంత్రి సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మోకాలికి సర్జరీ జరిగినట్లు తెలిపారు. […]
Adimulapu Suresh Collapsed With Health Problem: ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేశ్ కొన్ని రోజుల కిందట మంత్రి ఆదిమూలపు సురేశ్ అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే. డాక్టర్లు యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టంట్ వేశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన మంత్రి సురేశ్ విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపుతోంది. శనివారం (జూన్ 25) ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన మంత్రి […]
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల విషయంపై మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేసిందని చెప్పారు. జగన్ సర్కార్ ఏదైనా అనుకుంటే చేసి తీరుతుందని..చెప్పిన ఆయన.. ఈ విషయాన్ని తాను ఇప్పుడే చెప్పకూడదనుకున్నా.. కానీ, కర్నూలుకు జ్యుడిషియల్ కేపిటల్ వచ్చేసింది అని అన్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పుడే ప్రకటించకూడదని కూడా మంత్రిగారే చెప్పడం గమనార్హం. అయితే.. ఆగస్టు 15వ తేదీ తర్వాత ఏపీలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయన్నా మంత్రి గారు..ఏం […]
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి పదవి దక్కలేదన్న అసహనంతో.. ఇప్పటికే మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరి కొందరు కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది మంత్రి పదవి కోసం ఆశించినా.. అందరికి అవకాశం లభించలేదు. దీనిపై కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరి పరిస్థితి మాత్రం.. కక్కలేక.. మింగలేక అన్నట్లుగా ఉంది. […]
ఏపీ కేబినెట్ లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రాజీనామాలకు మంత్రులందరూ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విద్యాశాఖ మంత్రి పని చేసిన ఆదిమూలపు సురేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం నా తల కోసుకోవటానికి కూడా సిద్ధం అని ప్రకటించారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు మంచి ముఖ్యమంత్రే.. నో డౌట్: డిప్యూటీ సీఎం ధర్మాన ముఖ్యమంత్రివి ఉన్నత ప్రమాణాలు.. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయటానికి […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతరుల మంత్రులకు కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా మంత్రులు ఆ శాఖలకు సంబంధించిన వ్యవహారాలను చూడనున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి సంబంధించిన శాఖలల్లో ఐటీ, పరిశ్రమలు, నైపుణాభివృద్ధి శాఖను మంత్రి సిదిరి అప్పలరాజుకు, లా అండ్ జస్టిస్ ను ఆదిమూలపు సురేష్ కు, జీఏడీ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు, పబ్లిక్ ఎంటర్ ప్రైజేస్, ఎన్ఆర్ ఐ ఎంపవర్మెంట్ […]
కేంద్ర బడ్జెట్ 2022 ప్రవేశ పెట్టిన తర్వాత పలువురు అసహనం వ్యక్తం చేశారు. లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సీఎం కేసీఆర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. బడ్జెపై స్పందించిన ఆయన.. అదే దూకుడులో రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. అయితే రాజ్యంగం మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు జాతీయస్థాయిలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా విమర్శలకు, ప్రతివిమర్శలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ […]
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివిటీ రేటు 19.65 శాతానికి పెరిగింది. రోజువారీ కేసుల్లో పెరుగుదల భయాందోళనకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెలవులను జనవరి నెలాఖరు వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారని భావించారు. కానీ, అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతాయని ఆ రాష్ట్ర విద్యా […]