మహిళా సాధికారికతకు అర్థాన్ని మార్చేస్తున్నారు కొంత మంది మహిళలు. మగవాళ్లతో పోల్చుకుని తాము ఎందులో తక్కువ కాదూ అని నిరూపించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మోసం చేయడంలో పిహెచ్డీ స్థాయిని దాటిపోతున్నారు.
సాధారణంగా ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గ అభవిృద్ది కోసం వచ్చే నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుంటారు.. అయినా ప్రతిపక్ష నేతలు పలు విమర్శలు చేస్తూనే ఉంటారు.
మనిషి ప్రాణాలు ఏ క్షణంలో పోతాయే ఎవరూ చెప్పలేరు. ఇటీవల చాలా మంది గుండెపోటు మరణాలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు కానరాని లోకాలకు వెళ్తున్నారు.
వివిధ కారణాలతో మధ్యలో ఆగిపోయిన తమ చదువులను, చదువుకోవాలని ఉన్నా ఆర్థిక స్థోమత, ఇతర కారణాలతో చదువుకోలేక పోయిన వారికి వరంగా మారింది.. దూర విద్యా విధానం. దీని ద్వారా తమ ఆకాంక్షలను నెరవేర్చుకుంటున్నారు. 55 ఏళ్ల మహిళ కూడా..
కండ్లముందే తల్లి విగతజీవిగా పడి ఉన్నా.. ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఆ తల్లి ఆశయం కోసం పరీక్షకు హాజరయ్యాడు ఓ కొడుకు. కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది.
దేశంలో ఇంకా అనేక గ్రామాల్లో చీకటిలో మగ్గుతున్నాయి. అభివృద్ధికి నోచుకోకుండా ఆమడ దూరంలో ఉండిపోతాయి. అలాంటి గ్రామాలకు రోడ్డు, రవాణా మార్గం ఉండదు. కాలి నడక ద్వారానే వారి గ్రామాలకు చేరుకోవాల్సి ఉంటుంది. కనీస సదుపాయాలు లేని గ్రామాలెన్నో. అయితే ఓ పసిపాప కడుపునింపేందుకు ఓ కుగ్రామంలోని ఓ కుటుంబం నానా కష్టాలు పడుతూ వార్తల్లో నిలిచింది.
ఇద్దరు యువతులు.. అందునా వరుసకు వదినా మరదళ్ళు. పరిచయమయ్యారు. ఒకరంటే మరొకరికి పడి చచ్చే అంత ప్రేమ చిగురించింది. మనవాడాలనుకున్నారు. కానీ, పెద్దలు అందుకు అంగీకరించలేదు. ఇద్దరు పెళ్లి చేసుకొని ఏం చేస్తారంటూ దండించారు. అది వీరికి నచ్చలేదు. ఇంట్లో నుండి వెళ్ళిపోయి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఇంతలో వీరి జీవితంలోకి మూడో వ్యక్తి ఒంటరయ్యాడు. ఇక్కడినుండి.. వీరి ప్రేమ కథా చిత్రం ఎన్నో మలుపులు తిరిగింది. ఏంటన్నది తెలియాలంటే కింద చదివేద్దాం..
గతే ఏడాది దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ఎన్నో పురాతన కట్టడాలు.. వంతెనలు కూలిపోయాయి. వంతెనలు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ అస్థవ్యస్థమవుతుంది.. ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుంటారు.. ఈ నేపథ్యంలో అధికారులు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తుంటారు.
సొరకాయ.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంట్లో సొరకాయ పచ్చడి, సొరకాయ పప్పు అనగానే ఓ నాలుగు ముక్కలు ఎక్కువ తినేవారు ఉంటారు. ఇక ఆరోగ్యం విషయానికొస్తే.. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు ఓ నాలుగు రోజులు తిన్నారనుకోండి.. బాడీ అంతా చల్లబడిపోతుంది.