ఎం ఎస్ ధోని విలన్ గా చెయ్యబోతున్నాడు. మన ఇండియా క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించే చెప్తున్నానా లేక ఇంకో ధోని ఎవరైనా ఉన్నారా అని అనుకుంటున్నారా? 100 పర్సెంట్ ఇండియన్ క్రికెట్ ని ప్రపంచ క్రికెట్ లో నెంబర్ వన్ గా తీర్చిదిద్ది ఇండియాకి రెండోసారి ప్రపంచ కప్ ని అందించిన ఎం ఎస్ ధోనినే.
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడం కారణంగా సెలబ్రిటీల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. వాటిలో ఏది నిజమో, అబద్ధమో నమ్మడం చాలా కష్టం. ముఖ్యంగా స్టార్ల పర్సనల్ లైఫ్ గురించి వచ్చే న్యూస్ అయితే కన్ఫ్యూజ్ చేసేస్తుంటాయి.
అల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ, నటుడు విజయ్ తన అభిమానులను సోషల్ మీడియాలో రెచ్చగొట్టి బెదిరిస్తున్నారని చెన్నై బీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
టాలీవుడ్ అభిమానులు.. తెలుగు పరిశ్రమలోని వారినే కాకుండా ఇతర చలన చిత్ర రంగానికి చెందిన నటీనటులను ఆదరిస్తుంటారు, అభిమానిస్తుంటారు. నేరుగా తెలుగులో సినిమాలు చేయకపోయినా.. డబ్బింగ్ సినిమాల ద్వారా వచ్చి ఫేమ్ అయిన వారున్నారు
సినీ పరిశ్రమలో కాంబినేషన్లకు ఉండే క్రేజ్ వేరు. అలాంటి ఓ క్రేజీ కాంబో సెట్ అయ్యేలా కనిపిస్తోంది. ‘వీరసింహారెడ్డి’ దర్శకుడు గోపీచంద్ మలినేని భారీ ప్రాజెక్టును తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి.
మన దేశంలోనే ఏ సెలబ్రిటీకి సాధ్యం కానీ ఓ సరికొత్త రికార్డుని తళపతి విజయ్ సృష్టించాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటా విషయం?
ఈ ఫోటోలో ఉన్న నటుడ్ని గుర్తుపట్టారా? చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, జగపతిబాబు, సుమంత్ వంటి హీరోలు ఈ నటుడి సినిమాలను రీమేక్ చేశారు. ఎవరో గుర్తుపట్టారా?
తమిళ స్టార్ నటుడు విజయ్. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి సుపరిచితమే. ఇప్పుడు తాజాగా వారసుడు అంటూ వచ్చిన ఆయన తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ స్టార్ డైరెక్టర్ తో ఓ స్టార్ హీరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించగానే ఆ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతాయి. మరి ఇద్దరు స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్ తో కలిస్తే ఇండస్ట్రీ రికార్డులు షేక్ అవ్వాల్సిందే.