పెళ్లి మండపంలో ఒక్కసారిగా భయంకర ఘటన చోటు చేసుకుంది. వివాహం చూడటానికి వచ్చిన ఓ యువతి.. ఉన్నట్లుండి వధూవరులపై యాసిడ్ విసిరింది. మరి నిందితురాలు ఎందుకు ఇలా చేసింది అంటే..
అత్త ఒకింటి కోడలే అన్న సామెతను మర్చిపోతున్నారు అత్తలు. కోడలిగా ఉన్న సమయంలో అత్త పెట్టిన వేధింపులను.. తమ కోడలి విషయంలో ఆచరించకూడదని భావిస్తుంటారు అత్తలు.. కానీ వారికి అత్త హోదా వచ్చేసరికి .. ఇంటికి వచ్చిన ఆడపిల్లల్లి రాచి రంపాన పెడుతున్నారు. వరకట్న వేధింపులే కాకుండా పలు కారణాలతో వారిని హింసిస్తున్నారు. తాజాగా కోడలిని హత్య చేసేందుకు ప్రయత్నించిందో అత్త.
మన దేశంలో మహిళలకు రోజురోజుకూ భద్రత కరువవుతోంది. ప్రభుత్వాలు ఈ విషయంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. స్త్రీలపై దాడులు, అకృత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది.
భార్యా భర్తల మధ్య గొడవలకు కారణాలే అవసరం లేదు. చిన్న చిన్న విషయాలు కూడా యుద్ధాలకు దారి తీస్తాయి. మనస్పర్థలతో దంపతుల మధ్య అగ్ని రాజుకుంటుంది. అనుమానాలు, అపార్థలు, అపోహలు పెరుగుతూ ఉంటాయి. చివరికీ ప్రాణాలు తీసేంత పగలు, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. జరిగిందేమిటదన్నదీ బాధితుడు డబ్బూ గుప్తా చెబుతున్నదాని ప్రకారం.. డబ్బూ గుప్తా, అతడి భార్య పూనమ్ కుటుంబం కలెక్టర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని […]