ఆసియా కప్ కి ప్రకటించిన జట్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్ కి చోటు దక్కని సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై చాహల్ స్పందిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు.
ఉపఖండపు పిచ్ ల మీద ఆసియా కప్ జరుగుతున్నా.. టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహల్ కి 17 మందిలో చోటు లభించలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. చాహల్ వరల్డ్ కప్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టుకు వింత సమస్యలు ఎదురవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ సన్నాహకంగా పనికస్తుందనుకుంటే.. ఈ టూర్ తో కొత్త ప్రాబ్లమ్స్ వెలుగుచూస్తున్నాయి. తొలి టీ20లో ఇలాంటి ఒక చర్య వల్ల టీమ్ మేనేజ్ మెంట్ నవ్వుల పాలైంది.
ధోనీ కెప్టెన్సీలో యుజ్వేంద్ర చాహల్ టీమిండియా ప్రధాన బౌలర్ గా అవతరించాడు. కానీ ప్రస్తుతం చాహల్ ని ఎంపిక చేయడమే కష్టంగా మారింది. ఈ సందర్భంగా ధోనీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
2014 లో తొలిసారి ఆర్సీబీ జట్టులో చేరి ఎన్నో విజయాల్లో చాహల్ కీలక పాత్ర పోషించాడు. 2022లో బెంగళూరు జట్టు చాహల్ ని రిటైన్ చేసుకోకపోగా వేలంలో కూడా పట్టించుకోలేదు. దీంతో ఆర్సీబీ తనను మోసం చేసిందని తెలిపాడు.
టీమిండియాలో కొంతమంది టాలెంటడ్ క్రికెటర్లు ఉన్నప్పటికీ తుది జట్టులో స్థానం మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం ఒక ప్లేయర్ విషయంలో గంగూలీ..బీసీసీఐ మీద ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది.
అదేంటో తెలియదు గానీ కొందరు ప్లేయర్లకు ఏదీ కలసిరాదు. ఎంత రాణించినా సరైన అవకాశాలు దక్కవు. ఒక టీమిండియా స్టార్ ప్లేయర్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. ఛాన్స్ దక్కిన ప్రతిసారి తన ప్రతిభతో దుమ్మురేపుతున్నా అతడ్ని బీసీసీఐ అంతగా పట్టించుకోవడం లేదు.
ఒక బౌలర్ అద్బుతమైన ప్రదర్శన చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ అదే బౌలర్ పదే పదే ఒకే ప్రత్యర్థి మీద ఆధిపత్యం చూపిస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ బౌలర్ ఎవరో కాదు రాజస్థాన్ స్పిన్నర్ చాహల్. ఈ లెగ్ స్పిన్నర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేకపోయినా.. ప్రస్తుతం కేకేఆర్ జట్టు మీద చాహల్ రికార్డ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఒక బౌలర్ అద్బుతమైన ప్రదర్శన చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఒకే బౌలర్ పదే పదే ఒకే ప్రత్యర్థి మీద ఆధిపత్యం చూపిస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ బౌలర్ ఎవరో కాదు రాజస్థాన్ స్పిన్నర్ చాహల్. ఈ లెగ్ స్పిన్నర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేకపోయినా.. ప్రస్తుతం కేకేఆర్ జట్టు మీద చాహల్ రికార్డ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
జరిగింది కోల్ కతా- రాజస్థాన్ మ్యాచ్ అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఓ విషయాన్ని గుర్తుచేసుకుంటూ తమ జట్టుని తిట్టుకుంటున్నారు!